coronavirus

    టీకా వేశారా..అబ్బే తెలియనే లేదు – మోడీ

    March 1, 2021 / 12:34 PM IST

    PM Modi : తనకు టీకా వేశారా ? వేసినట్లే తెలియలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2021, మార్చి 01వ తేదీ సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు చేరుకున్న ఆయన..కరోనా (కోవాగ్జిన్) తొలి టీకా తీ�

    కోవిడ్ నుంచి కోలుకున్నా వాసన తెలియడం లేదా?.. 5 నెలల సమయం పట్టొచ్చు!

    February 26, 2021 / 10:12 AM IST

    5 Months for Sense of Smell to Return : ప్రపంచవ్యాప్తంగా చాలామంది కరోనా బాధితుల్లో వైరస్ నుంచి కోలుకున్నాక కూడా వారిలో వాసన కోల్పోయిన భావన అలానే ఉంటోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఈ తరహా లక్షణం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల కొత్త అధ్యయనం నిర్వహించారు. అ

    కరోనాకు వ్యాక్సిన్ మాత్రమే కాదు.. డీ విటమిన్ కావాలి

    February 26, 2021 / 08:19 AM IST

    CoronaVirus Vitamin D: కరోనా మహమ్మారిని కట్టడి చేయలేక రీసెర్చర్స్, సైంటిస్టులు తలలు పట్టుకొంటుంటే.. వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ ఎంత జరిగినా దానికంటే ముందే కొవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ మహమ్మారికి పాత టెక్నిక్ విటమిన్‌-డీతో చెక్‌ పెట్టవచ్చని వైద్�

    అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు, ఎలా అంతమైపోతుందంటే?

    February 25, 2021 / 08:08 AM IST

    Covid-19 pandemic end : 2020 ఏడాదంతా కరోనా మహమ్మారితోనే గడిచిపోయింది. 2021లోనైనా మహమ్మారి అంతమైపోతుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎన్ని కరోనా వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారి పూర్తిగా అంతంకాలేదు. ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. ఎప్పటికీ కరోనా అంతమవుతుం

    కరోనా​ కట్టడికి కేంద్రం ప్రత్యేక బృందాలు

    February 24, 2021 / 04:07 PM IST

    corona control:దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ కేంద్రం అత్యున్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కేరళ, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్​, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను పంపింది. ముగ్గురు సభ్యులుండ�

    కరోనా రెచ్చిపోతుంది.. గతేడాది ఫలితాలే రిపీట్

    February 24, 2021 / 10:32 AM IST

    coronavirus cases: కరోనా భూతం మళ్లీ సెగ పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నా ఆందోళన పెంచుతున్న కొత్త రెండు కరోనా స్ట్రెయిన్స్‌ కనిపించి భయం పెంచుతున్నాయి. మహారాష్ట, కేరళలో కనిపించిన కేసుల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్�

    స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లే కరోనాకు అడ్డా.. ఎక్కువ సేపు అక్కడే తిష్టవేస్తాయంట.. జాగ్రత్త!

    February 23, 2021 / 12:01 PM IST

    Coronavirus stay long time on Smartphone Screens : కరోనా వైరస్ ఒక్కో ఉపరితలంపై కొన్ని గంటల పాటు తిష్టవేసి ఉంటుంది. ఉష్ణోగ్రత, గాల్లో తేమ శాతం వంటి అనేక అంశాలపై కరోనా వైరస్ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇతర ఉపరితలాలతో పోలిస్తే.. ఫోన్ స్ర్కీన్లపై ఉండే కరోనా వైరస్ వెరీ డేంజరస్ అంటోంద�

    కళ్లద్దాలు ధరించేవారిలో కరోనా వచ్చే అవకాశాలు మూడింతలు తక్కువ : కొత్త అధ్యయనం

    February 22, 2021 / 11:55 AM IST

    Glasses wearers up to three less likely to catch coronavirus : కళ్లద్దాలు ధరించేవారిలో కరోనా సోకే అవకాశాలు మూడింతలు తక్కువగా ఉంటాయని ఇండియాకు చెందిన ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ముక్కు లేదా నోరు, కళ్లను తాకడం ద్వారా కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే కళ్లకు అద్దాలు

    వ్యాక్సిన్ పని చేయదు, వేగంగా వ్యాపిస్తుంది.. వణికిస్తున్న కొత్త రకం కరోనా

    February 20, 2021 / 11:58 AM IST

    japan finds new covid 19 strain: చైనాలోని వుహాన్‌లో తొలుత వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ఏడాదికిపైగా యావత్ ప్రపంచాన్ని వణికించింది. అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏడాదికిపైగా ఈ మహమ్మారితో పోరాటం చేస్�

    మహారాష్ట్రలో మళ్లీ కరోనా విశ్వరూపం, మూడున్నర నెలల తర్వాత ఇదే తొలిసారి

    February 20, 2021 / 11:33 AM IST

    record corona virus cases in maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించింది. మూడున్నర నెలల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న(ఫిబ్రవరి 19,2021) 6వేల 112 కేసులు రికార్డ్ అయ్యాయి. అక్టోబర్(2020) 30 తర్వాత 6 వే�

10TV Telugu News