Home » coronavirus
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
కొవిడ్ కేర్ సెంటర్ లో ఉండలేక తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించి కరోనా సోకిన ఓ యువతి చిక్కుల్లో పడింది. నరకం చూసింది.
కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేపింది. ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా స్కూల్ ని మూసేశారు.
సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. నిజం తెలిసేలోపు ఫేక్ న్యూస్ ఊరంటా చుట్టేస్తోంది. ఆ న్యూస్ జనాలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. కంగారు పెట్టిస్తున్నాయి. వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పట
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని భోజ్పూర్ ఏరియాలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో ఓ యువకుడు నీచానికి పాల్పడ్డాడు. అతిథులు తినాల్సిన రోటీలపై ఉమ్మివేశాడు. పెళ్లి వేడుకలో రోటీలు తయారు చేసేందుకు వచ్చిన అతడు, తాను తయారు చేసిన ప్రతి
కరోనా2.0: మరోసారి దేశానికి తాళం పడుతుందా..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా రెండు వందలు దాటాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం(మార్చి 13,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ని
దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకీ కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం ప్రజలను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజు�
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23వేల 285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్ బ్రెజిల్, సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్లపై పని చేస్తుందని నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు ఆధారం లభించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) నిపుణుడు ఈ విషయాన్ని చెప్పారు. జనవరిలో జరిగిన అధ్యయనంలో కోవ్�