Home » coronavirus
Telangana Covid19 : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4వేల 583 ఉన్నాయి. వీరిలో 1,815 మం�
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రిలో క్రమంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆలయంలో పనిచేసే వారికి వైరస్ సోకుతోంది.
కంటికి కూడా కనిపించని కొత్త కరోనా వైరస్ ప్రపంచాన్నే గగగడలాడించింది. ఇప్పుడిప్పుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తుండగానే వదల బొమ్మాళీ అంటూ మరోమారు దాడికి సిద్ధమైంది. దీంతో పలు రంగాలలో టెన్షన్ మొదలైంది. అందులో ఇండియన్ సినిమా కూడా ఒకటి.
ఏపీ స్కూల్స్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
తగినంత సమయం నిద్రపోతే శారీరకంగా.. మానసికంగా ఎన్నో లాభాలున్నాయని డాక్టర్లు చెబుతుంటారు. తాజాగా.. చక్కటి నిద్రతో కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనంలో తేలింది.
హమ్మయ్య.. వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇక భయం లేదు. కరోనా రాదు అని బిందాస్ గా ఉన్నారా? ఇష్టం వచ్చినట్టు బయట తిరిగేస్తున్నారా? భౌతిక దూరం పాటించడం లేదా? మాస్కు పెట్టుకోవడం లేదా? అయితే మీకు మూడినట్టే. చావుతో గేమ్స్ ఆడినట్టే.
అసలే కరోనా సెకండ్ వేవ్ తో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరగనున్నాయి. ఇవాళ్టి (మార్చి 27,2021) నుంచి వడగాలులు ప్రారంభమై రేపట్నుంచి (మార్చి 28,2021) మరింత ఉధృతరూపం దాల్చనున్నట్లు �
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా చేయించుకున్న పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
500 rupees Fine for no mask : కరోనావైరస్ కట్టడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకపోతే విధించే జరిమానాను భారీగా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్ ధరించనివారికి రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడా ఫైన్ ను రూ.500కు పెంచారు. కొవిడ్ మళ్