Home » coronavirus
కరోనా సెకెండ్ వేవ్లో కూడా అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు ఆలియాభట్, రణ్బీర్కపూర్, మాధవన్, అమీర్ ఖాన్, పరేష్ రావల్, కార్తిక్ ఆర్యన్, మనోజ్ వాజ్పేయీలు కొవిడ్-19 బారిన పడగా.. లేటెస్ట�
భారత్లో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రోజువారీ కేసుల సంఖ్య 81వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇది శాంపుల్ మాత్రమే అని, ముందు ముందు కోవిడ్ తీవ్రత మరింత అ
తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహ్మమారి కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్లోని మెడికల్ షాపులను తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ చేసింది. కోవి�
Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తుందన్న ఊహాగానాలు వ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లా కోర్టులో కొవిడ్ లక్షణాలతో న్యాయవాది ఒకరు మృతి చెందారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మర
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధించారు.