Home » coronavirus
గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ అయ్యంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు పవన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సాయాన్ని ప్రభుత్వం మరికొంత మందికి విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశ�
పరీక్షలు అంటే చాలు.. విద్యార్థుల్లో భయం మొదలవుతుంది. పైగా ఈ ఏడాది కరోనా కారణంగా చాలావరకు సిలబస్ పూర్తి కాలేదు. అయినా పరీక్షలకు సమయం దగ్గర పడిపోయింది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులక�
దేశ రాజధాని ఢిల్లీ పొరుగున ఉన్న హార్యానాలోని గుర్గావ్..గోల్డ్ రోడ్ లో ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ యాజమాన్యం మందుబాబులకు ఆఫర్ ఇచ్చింది.
కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపత్కాల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల రూ.2వేలు నగదుతో పాటు 25కిలోలు బియ్యం ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం
తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. టూ స్టేట్స్లోనూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కు సంబంధించి ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్షల మందికి
కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సీజన్ లభ్యత సరిగ్గా అందకపోవడం. దీన్ని కనుగొనేందుకు పల్స్ ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ అందుతుందో
చాలాకాలంగా సరైన ధర లభించక నిమ్మ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఖర్చులు కూడా రాని పరిస్థితులున్నాయి. ఈ ఏడాది మాత్రం నిమ్మపంటకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో నిమ్మ రైతులు ఆనందంలో ఉన్నారు.