Home » coronavirus
Telangana Inter Exams : తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో విద్యాసంస్థలను మూసి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు పరీక్షలు ముఖ్యంగా ఇంటర్ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న సందేహం విద్యార్థుల్లో నెలకొం
విద్యా సంస్థలు(ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు) తాత్కాలికంగా మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని పరీక్షలు...
కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూని ప్రభుత్వం విధించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంల�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలు గాలికి వదిలేయడంతో.. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ చెలరేగుతుంది. ప్రతి రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండటం ఆందోళన పుట్టిస్తోంది. ఒక్కరోజే దాదాపు 43 వేలకుపైగా కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.
తెలంగాణలో మరోమారు కరోనా మహమ్మరి విభృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
కరోనా వైరస్ పై పోరాడేందుకు ఇండియాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాల్సిన అవసర్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్దన్ అంటున్నారు. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ లో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ ..
lockdown 2021 : ఇండియాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. దీంతో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ తప్పదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నా�
కరోనా వైరస్ దేశంలో మళ్లీ రెచ్చిపోతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల�