coronavirus

    తెలంగాణలో పెరుగుతున్న కరోనా కొత్త కేసులు

    March 11, 2021 / 11:29 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 10,2021) రాత్రి 8 గంటల వరకు 37వేల 904 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 536కి చేరింది. నిన్న కరోనాతో

    ఇండియాలో డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కరోనా బాధితులు.. 24గంటల్లో 22వేల 854 కొత్త కేసులు

    March 11, 2021 / 11:16 AM IST

    India reports 22,854 new coronavirus cases: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం(మార్చి 10,20

    ’మహా’ను హఢలెత్తిస్తున్న కరోనా, మార్చి 11 నుంచి జనతా కర్ఫ్యూ

    March 10, 2021 / 03:55 PM IST

    Maharashtra : మహారాష్ట్రను కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో వరుసగా ఒక్కో జిల్లా లాక్‌డౌన్‌, జనతా కర్ఫ్యూ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా జల్‌గావ్‌ జిల్లాలో కర్ఫ్యూ ప్రకటించారు అధికారులు. మార్చి 11 నుంచి 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేస్తు�

    రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్

    March 9, 2021 / 04:58 PM IST

    పాపులర్ యంగ్ బాలీవుడ్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షల్లో తన కొడుక్కి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

    ఏపీలో 24గంటల్లో కొత్తగా 118 కరోనా కేసులు

    March 9, 2021 / 04:41 PM IST

    ఏపీలో గత 24 గంటల్లో 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 118మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు.

    ఇండియాలో 10వేలకు పైగా కంపెనీలు క్లోజ్, కరోనా ఎఫెక్ట్

    March 9, 2021 / 02:11 PM IST

    తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.

    ఏపీలో 24 గంటల్లో 74 కొత్త కరోనా కేసులు

    March 8, 2021 / 07:57 PM IST

    రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త 74 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఇద్దరు మరణించారు.

    దేశంలో మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు, కొత్తగా 16వేల 839 కేసులు

    March 5, 2021 / 10:40 AM IST

    new corona cases india: దేశంలో కరోనా ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(మార్చి 4,2021) 7లక్షల 61వేల 834 మందికి కొవిడ్ నిర్ధారణ ప�

    ఇక మాస్కులు తప్పనిసరి కాదు, రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం

    March 3, 2021 / 06:24 PM IST

    Texas Governor Lifts Mask Mandate: టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తప్పనిసరి చేసిన ‘మాస్క్ ధరింపు’ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 100 శాతం వాణిజ్య కా

    సిద్బరి మఠంలో 154మంది సన్యాసులకు కరోనా

    March 2, 2021 / 05:45 PM IST

    Himachal Pradesh హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ధర్మశాల సమీపంలోని సిద్బరి పట్టణంలోని గైటో తాంత్రిక్‌ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంద

10TV Telugu News