Home » coronavirus
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 10,2021) రాత్రి 8 గంటల వరకు 37వేల 904 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 536కి చేరింది. నిన్న కరోనాతో
India reports 22,854 new coronavirus cases: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం(మార్చి 10,20
Maharashtra : మహారాష్ట్రను కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో వరుసగా ఒక్కో జిల్లా లాక్డౌన్, జనతా కర్ఫ్యూ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా జల్గావ్ జిల్లాలో కర్ఫ్యూ ప్రకటించారు అధికారులు. మార్చి 11 నుంచి 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేస్తు�
పాపులర్ యంగ్ బాలీవుడ్ యాక్టర్ రణ్బీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షల్లో తన కొడుక్కి పాజిటివ్గా నిర్ధారణ అయిందని రణ్బీర్ తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఏపీలో గత 24 గంటల్లో 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 118మందికి పాజిటివ్గా నిర్ధారించారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు.
తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త 74 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఇద్దరు మరణించారు.
new corona cases india: దేశంలో కరోనా ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(మార్చి 4,2021) 7లక్షల 61వేల 834 మందికి కొవిడ్ నిర్ధారణ ప�
Texas Governor Lifts Mask Mandate: టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తప్పనిసరి చేసిన ‘మాస్క్ ధరింపు’ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 100 శాతం వాణిజ్య కా
Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ధర్మశాల సమీపంలోని సిద్బరి పట్టణంలోని గైటో తాంత్రిక్ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంద