Home » coronavirus
భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా-బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో 69,878 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇదే సమయంలో 945 మంది చనిపోయారు. ప్రపంచంలో ఒక రోజులో అత్యధిక కరో�
ఆగస్ట్ నెలలో భారతదేశంలో కరోనా వేగం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. ఆగస్ట్ నెలలో (ఆగస్టు 20 వరకు) దేశంలో 12 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, ఇది మునుపటి నెల కంటే చాలా ఎక్కువ. దేశంలో మాత్రమే కాదు, ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఆగస్టులో ఏ దేశంలోనూ �
Dilip Kumar’s brother Aslam Khan dies: గతకొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్లు, ధియేటర్లు లేక అల్లాడుతున్న ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా చివరిచూపుకు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొంది. తాజాగ
హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సంస్థలు సైతం ఇదే విషయంలో హెచ్చరిస్తున్నాయి. నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకి గత 35
హైదరాబాద్ లో 6.6 లక్షల మందికి కరోనా వచ్చి..తగ్గిపోయిందని పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్యపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐస�
కరోనా వైరస్ సోకినవారిలో రుచి తెలియదు.. వాసన కోల్పవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా కరోనా లక్షణాల్లో మొదటి లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. చాలామందిలో వైరస్ నుంచి కోలుకున్న కొన్ని వారాలకే వారిలో రుచి, వాసన తిరిగి పొందే అవకాశ�
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్లోని మ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడంలో నిమగ్నమయ్యాయి. 2020 ఏడాదంతా కరోనా వైరస్ గుప్పిట్లో బతుకీడుస్తోంది.. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశా
కరోనా వైరస్ కట్టడిలో మహిళా నేతలే ముందంజలో ఉన్నారు. వారు పాలిస్తున్న దేశాల్లో వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. వీరు అధినేతలుగా ఉన్న దేశాలు కరోనా పోరాటంలో ఎక్కువ విజయం సాధిస్తున్నాయి. జర్మనీ, త�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇప్పటికే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం చెన్నైల�