Home » coronavirus
కరోనావైరస్… పిల్లలలో టైప్ -1 డయాబెటిస్కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో వాయువ్య లండన్ ఆసుపత్రులలో ఈ పరిస్థితి ఉన్న కొత్త రోగుల సంఖ్య రెట్టింపు అయింది. లాక్ డౌన్ ప్రారంభం మార్చి 23 నుంచి జూన్- 4 మధ్య కొత్తగా ప్రార
ప్లాస్మా దాతల అభినందన కార్యక్రమంలో సినీ దర్శకుడు రాజమౌళి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీస్ అంటే నేరం జరిగినప్పుడు మాత్రమే వస్తారనే తాను అనుకునే వాడినని, కానీ రక్షక భటులనే పేరును సార్థకం చేస
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 27 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడగా.. సుమారు 52 వేల మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్�
కరోనా వ్యాక్సిన్ కోసం వరల్డ్ వైడ్గా వందకు పైగా సంస్థలు ట్రయల్స్ జరుపుతున్నా.. వాటిలో కొన్నింట మాత్రమే మంచి ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని సైడ్ ఫెక్ట్ లతో సైడ్ అయిపోతున్నాయి. ఇమ్యూనిటి పెంచడమే టార్గెట్ గా రూపొందుతున్న టీకాలు ఎంతవరకు సక్స�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పీక్ దాటేసిందా? చూస్తుంటే అలానే కనిపిస్తోంది.. మొన్నటివరకూ కరోనా కేసులతో అల్లాడిపోయిన ఏపీలో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లోనూ భారీగా కనిపించిన కేసులు ఇప్పుడు తగ్గినట్టు కనిపి
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే
న్యూజిలాండ్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. గడిచిన 24 గంటల్లో, న్యూజిలాండ్లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూజిలాండ్లో క్రియాశీల కేసుల సంఖ్య 69 కి పెరిగింది. మే నెలలో న్యూజిలాండ్ కరోనా రహితంగా ప్రకటించన తర్వాత ఇప్�
COVID-19 లక్షణాలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త అధ్యయనాన్ని విడుదల చేశారు. ఇది ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడింది. కరోనావైరస్ య
లాలాజలంతో కరోనా నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కరోనా టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే కొన్ని వారాల్లోనే ద�
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ నెల 5న ఎస్పీబీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస�