Home » coronavirus
మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధక�
కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మంగళవారం(ఆగస్టు-11,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్లాక్3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,
అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో 97,000 మందికి పైగా పిల్లలు కరోనావైరస్ బారిన పడ్డారని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం …జూలై చివరి రెండు వా
బిల్ గేట్స్ లక్షల మందికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మహమ్మారితో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఈ క్రమంలో ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చినా దానిని కొనుగోలు చేసి వాడుకునేంత స్తోమత అందరిలోనూ ఉండదని భావించి బిల్ గేట్స్
2014కి ముందు కరోనావైరస్ వంటి మహమ్మారి వచ్చి ఉంటే ఏమి జరిగేదో ఓసారి ఊహించుకోండి.. అందరూ ఇళ్లకే పరిమితమై ఉండేవారా? అప్పట్లో బహిరంగ మల విసర్జన చేయాల్సిన పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిచెందితే ఇప్పటిలానే లాక్ డౌన్ విధించగలమా? 60శాతానికి పైగా జన�
ఆంధ్రప్రదేశ్ లో పది కేసులు నమోదవుతుంటే.. 9కేసులు మాత్రమే రికవరీ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకూ 62వేల 123మందికి పరీక్షలు జరుపగా 10వేల 080మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో పదకొండు, గుంటూరులో �
కరోనాకు ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది ? అన ప్రపంచ వ్యాప్తంగా అందరూ వేచి చూస్తున్నారు. అన్ని దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు బిజిబిజిగా ఉన్నాయి. అందులో రష్యా దేశం ముందువరుసలో నిలుస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ చేస్తున్�
అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్�
కరోనా సమయంలో ఏ కొంచెం జలుబు చేసినా కరోనా అంటూ కంగారు పడిపోతున్నారు.. సాధారణ జలుబు వచ్చిందా? లేదా కరోనా వచ్చిందో అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు.. వాస్తవానికి సాధారణ జలుబు వచ్చినవారిలో కరోనా వైరస్ నుంచి ఇమ్యూనిటీ పెంచుతుందని ఓ కొత్త అధ్యయనం�
నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో గెలిచేందుకే ఆయ