Home » coronavirus
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోలేమా? ఫేస్ మాస్క్ పెట్టుకున్నంత మాత్రానా కరోనా సోకకుండా ఉంటుందా? ఎంతవరకు ముఖానికి మాస్క్ వాడకం సురక్షితం ఇలాంటి ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున
కరోనా వైరస్ కేసులు చిన్నపిల్లల్లో ఎక్కువవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) హెచ్చరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యువతలోనే కరోనా వైరస్ పెచ్చురిల్లుతుంది. యూరప్ రీజనల్ డైరక్టర్ ‘పలు హెల్త్ అథారిటీల నుంచి పెద్ద ఎత్తులో యువకులల్లోనే కొత�
ఫ్యామిలీ గ్రూపుల మధ్య అతిగా తిరుగుతుండటమే ఇన్ఫెక్షన్లు అతిగా పెరగడటానికి కారణమని సైంటిఫిక్ అడ్వైజర్లు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి రెండో దశ ఆల్రెడీ మొదలవడంతో.. కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అన్ లాకింగ్ ప్�
కరోనా కర్రీ ఏందిరా బాబు..అనుకుంటున్నారా ? దిక్కుమాలిన ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతుంటే..కర్రీ అని తిట్టుకోకండి. ప్రపంచంలో ఏదైనా జరిగిందంటే..దానిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంటారు కొంతమంది వ్యాపారులు. ప్రస్తుతం కరోనా వైరస్ పోలినట్లుగా
అమెరికాను వణికిస్తోన్న మహమ్మారి గురించి చైనా, రష్యాలు జాలికురిపిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ కారణంగా కొన్ని దశాబ్దాల పాటు తీరని నష్టం సంభవిస్తుందని డబ్ల్యూహెచ్ వో ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు నెలలక
ప్రపంచానికి గుడ్ న్యూస్.. రష్యా కనిపెట్టిన కరోనా వైరస్కు వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మొన్నటివరకూ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన రష్యా.. ఇప్పుడు భారీ మోతాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంటే.. వచ్చే అక్�
రైల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా ముప్పు పొంచి ఉంది.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంతవరకు ఎలాంటి దూర ప్రయాణాలను చేయొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. రైలు వంటి ప్రయాణికు�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరి
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి ఎగువ శ్వాస మార్గాలలో పెద్దల కంటే 100రెట్లు ఎక్కువ వైరల్ లోడ్ అవుతుందని అధ్యయనం చెబుతుంది. కరోనావైరస్ పెద్దలలో కంటే పిల్లలలో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఐదు సంవత్సరాల �
ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధా