Home » coronavirus
కరోనా వైరస్ సోకినవారిలో రోజురోజుకీ కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. మొన్నటివరకు జలుబు, తుమ్ములు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. ఇప్పుడు చాలామందిలో మరికొన్ని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. రుచి, వాసన క
కరోనా ఎక్కడ.. ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. నెలల పసికందు నుంచి పండు ముసల దాకా కవర్ చేసిన కరోనా.. పిల్లులకు కూడా వ్యాపిస్తుంది. ఇదేదో రూమర్ కాదు. అనుమానం అంతకంటే కాదు. చేసిన టెస్టుల్లోపాజిటివ్ వచ్చిందని ఎన్నిరాన్మెంట్ మినిస్ట్రీనే వెల్లడిం
ప్లాస్మా ట్రీట్మెంట్తో ఎంతటి కరోనా మహమ్మారినైనా తరిమికొట్టవచ్చు. పాజిటివ్ నుంచి నెగటివ్గా మారిన వ్యక్తి ప్లాస్మాను.. కరోనాతో కొట్టిమిట్టాడుతోన్న వారికి వరప్రదాయినిలా వినియోగించవచ్చు. ఇవన్నీ మొన్నటి వరకు అందరూ అనుకుంటున్న మాటలు. ఇప్�
సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్కు, కోవిడ్ ఆపరేషన్స్లో ఉండే డాక్టర్ చంద్రశేఖర్కు కోవిడ్ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్ అన్నది.. ఎవరి�
కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయి�
కరోనా వైరస్ ఊహించనదాని కంటే చాలా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంగా మారిపోయింది. గత 24 గంటల్లో ప్రపంచంలో 2.12 లక్షల కొత్త కేసులు నమోదవగా ఇదే సమయంలో 3,989 మంది చనిపోయారు. కరోనా డేటాను పర్యవేక్షిస్తున్న వరల్డ్మీటర్ వెబ్సైట్ ప్రకారం, ప్రపంచవ్యాప�
కరోనా వైరస్ బీద బిక్కి అనే తేడా లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్కు కరోనా పాజిటివ్గా నిర�
కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారణ చేయాలంటే కచ్చితంగా టెస్టింగ్ చేసుకోవాల్సిందే.. సాధారణంగా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి స్వాబ్, బ్లడ్ శాంపిల్స్ ద్వారా నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు డిజిటల్ రూపంలో కరోనాను గుర్తించే కొత్త మొబైల్ యాప్
ఇండియన్ లీడింగ్ ఫిల్మ్ మేకర్స్ ఐదుగురు కలిసి కరోనావైరస్ మహమ్మారిపై ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఫిల్మ్ మేకర్ అనుభవ్ సిన్హా బెనారస్ మీడియా వర్క్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటుంది. కేటాన్ మెహతా, సుధీర్ మిశ్రా, హన్సాల్ మెహతా, సుభాశ్ కపూర్ లు కూ
భారతదేశంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ బ్యాంకులో పని చేస్తున్న సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా కలవరం ప్రారంభమైంది. బ్యాంకులో పని చే�