Home » coronavirus
కరోనావైరస్ కణాలకు సోకకుండా నిరోధించే టీకాలు సాధారణ స్థితికి తిరిగి రావాలనేదే మా లక్ష్యం అని అమెరికా అంటువ్యాధుల సంస్థ నిపుణుడు, కరోనా టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ప్రకటించారు. ఈ సంధర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్స
ఎక్కడో చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ మానవాళి ఊహాలకు అందని విధంగా అందరినీ చావు దెబ్బ తీస్తోంది. వైరస్ ఎఫెక్ట్తో టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. థియేట�
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ పేట్రేగిపోతుంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 12వేల 483కు చేరింది. ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ ద్వారా చేసిన పరీక్షల్లో 580 మందికి, ర్యాపిడ్ యాంటీజెంట్ కిట్ల ద్వారా �
ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతుంటే.. ఇస్లామిక్ స్టేట్ ఆన్లైన్ పబ్లికేషన్ ‘వాయీస్ ఆఫ్ హింద్’ ఇదంతా ఇండియన్ ముస్లింలు చేసిందేనని అంటోంది. యాంటీ ఇండియా ప్రోపగాండా తెరమీదకు తీసుకొచ్చి.. మహమ్మారిని వాడుకుంటూ ఇండి
తెలంగాణలో కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు రికార్డువుతున్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ 2020, జులై 25వ తేదీ శనివారం విడుదల చేయలేదు. కొత్తగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. �
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అ
మీ బరువు ఎంత? మీ బరువు ఎంత ఉన్నారో కరోనా మరణ ముప్పు ఉందో లేదో చెప్పేయచ్చు.. అధిక బరువు ఉన్నవారిలో కరోనా మరణ ముప్పు అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటే చనిపోయే కరోనాతో చనిపోయే అవకాశాలను పెంచుతుందన�
ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు కోవిడ్ -19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి విస్తృత స్థాయిలో పరిశోధనలు, అధ్యయనాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి దిశగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశను పూర
కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొన్నటివరకూ లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్నవాళ్లంతా బయటుకు వస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి ఇతర అవసరమైన పనుల కోసం తప్పక బయటకు రావాల్సిన పరిస్థితి. కరోనా సమయం�
ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 11 వేల మంది కరోనా పేషెంట్స్ ఎక్కడున్నారనే దానిపై సమాచారం తెలియకపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంటోంది. కరోనా సోకిన వారు చికిత్స తీసుకోకుండానే..పారిపోతూ..ఇతరులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. అత్యంత భయంకరమైన పర