Home » coronavirus
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజ్ సింగ్ చౌహన్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎంపీ సీఎం తనతో క్లోజ్ కాంటాక్ట్ అయిన వారిని కొవిడ్ టెస్టులు చేయించాల్సిందిగా కోరారు. తనతో పాటుగా తిరిగిన వ్యక్తులను క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూ�
26 రోజుల పసికందు కరోనా బారిన పడినట్టు చనిపోయిన తర్వాత అటాప్సీలో(శవ పరీక్ష) తెలిసింది. పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి చలనం లేకపోవడంతో ఆదివారం(జూలై 19,2020) ఉదయం పసికందుని రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్మిట్ చేశారు. కాసేపటికే పసికంద�
కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..వైరస్ సోకుతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో నేతలు, ప్రజాప్రతినిధులున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వర�
కరోనా రూపం మార్చుకొంటోంది. కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కరోనా కావొచ్చని అంచనాకు వచ్చే వారు. తాజాగా జుట్టు కూడా ఇందులో చేరింది. కరోనా వైరస్ గత ఆరు నెలలుగా విస్తరిస్తూనే ప్రజల ప్రాణాలు తీ�
కరోనా వైరస్ బారినపడి ప్రపంచంలో ఇప్పటిదాకా ఆరు లక్షల మందికిపైగా చనిపోయారు. కోటిన్నర మందికిపైగా మహమ్మారి బారిన పడ్డారు. 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్లో పుట్టిన కోవిడ్ 19 ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఏడు నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ఈ వై
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఉజ్జయిని మహాకాళేశ్వర్వుడు ఆలయానికి కరోనా గ్రహణంపట్టింది. అందుకే కేవలం ఉత్తరప్రదేశ్ వాసులు తప్ప వేరే రాష్ట్రానికి చెందిన ఎవ్వరూ ఉజ్జయిని మహాకాళేశ్వర్వుడి దర్శి
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తొలి అడుగు విజయవం తమైంది. కరోనా వైరస్ నిరోధించడానికి హైదరాబాద్కు చెందిన భా�
శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు, దేహదారుడ్యాన్ని పెంచుకోవడానికి జిమ్ సెంటర్కి వెళతారని తెలిసిందే. చాలామందికి జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం అలవాటు. ఒక్కరోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మా
కోవిడ్ రక్షణ నిబంధనలు గాలికి వదిలేసి 30 మంది అతిధులతో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ జరుపుకున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. జులై18, శనివారం, బాంద్రాలోని తన ఇంట్లో 25 వ పుట్టిన రోజు సందర్బంగా 25 కేకులు కట్ చేసాడు హరిస్ ఖాన్ అనే యువకుడ�
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. తాజాగా కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చిన ఓ యువతికి కుటుంబ సభ్యులు డప్పులతో ఘన�