Home » coronavirus
భారతదేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. దేశంలో సోకిన వారి సంఖ్య ఇప్పుడు ఒక మిలియన్ దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 10 లక్షల 77 వేల 618 మందికి కరోనా సోకింది. వీరిలో 26,816 మంది మరణించగా, 6 లక్షల 77 వేల 422
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్న క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ కట్టడి చేసేందుకు పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..‘క్లస్టర్ కేర్’ వ్యూహాన్ని అనుసరించాలని కేరళ నిర్ణయించింది. పాజిటివ్ కేసులు బయటపడుతు�
దేశమంతా కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది… ఇలాంటి సమయంలో నాటుకోడి తింటే కరోనాకు చెక్ పెట్టచని వార్తలు వినిపిస్తున్నాయి. వాన పడుతుంటే చేపతిలో నాటుకోడి కూర నంచుకుని తింటే ఆ మాజనే వేరు. అయితే నాటుకోడి కూరలో అధిక పోషకాలు ఎక్కువగా ఉంటాయట. అందు�
కరోనా నయం కావాలంటే..Rum తాగాలని…ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్యులు శ్రమిస్తున్న సందర్భంలో ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావి�
భారత్లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక్క రోజులో అమెరికా తరువాత ఎక్కువ కరోనా కేసులు భారతదేశంలోనే నమోదయ్యాయి. బ్రెజిల్ను దాటి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో 1 మిలియన్ కేసులను భారత్ దాటింది. గత 24
రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర
దేశంలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా 10 లక్షలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 34,956 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 687మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 10,03,832 కు చేరుకుంది. అందులో 3,42,473 క్ర
ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాకు చిన్నాపెద్దా తేడా లేదు. రాజు, పేద భేదం లేదు. అగ్రరాజ్యాల నేతల్నే మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు కూడా కరోనా గుబులు పట్టుకుంది. బడా లీడర్ల నుంచి చోటా నేతల వరకూ… గాంధీ భవన్వైపు చూడాలంటేనే
కరోనా వైరస్ భారతదేశంలో నిరంతరం చొచ్చుకుపోతోంది. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 1 మిలియన్కు చేరువలో ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 9 లక్షల 68 వేల 876 మందికి కరోనా సోకింది. వీరిలో 24,915 మ�
సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. సెలబ్రిటీలనే వదలడం లేదు, సామాన్యులు మీరెంత? అన్నట్టు ప్రజలను హెచ్చరిస్తోంది మహమ్మారి. తాజాగా.. కన్నడ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేగింది. ప్రముఖ కన్నడ నటుడు ధృవ్ సర్జాకు, అతని భార్య ప్రేరణకు కరోనా పాజిటివ్�