Home » coronavirus
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి �
మార్చిలో కరోనావైరస్ మహమ్మారి ప్రభావం పెరగడం.. ఆ పేరు జనాల్లో కలవరపెడుతుండటంతో కరోనా టైటిల్స్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తొందరపడింది. చీసీ కరోనా ప్యార్ హై అనే టైటిల్ కూడ ఇలానే రెడీ అయింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలించడ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే కరోనా సోకిన గర్భిణిలకు పుట్టే శిశువులకు వైరస్ సోకిన వార్తలు వింటూనే ఉన్నా
బాలీవుడ్ మెగాస్టార్, శతాబ్దపు గొప్ప హీరోగా చెప్పుకునే నటుడు అమితాబ్ బచ్చన్కు కూడా కరోనా సోకింది. ఆయన చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. 77 ఏళ్ల అమితాబ్ బచ్చన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ త�
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా వైరస్ సోకింది. అమితాబ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో ఆయన్ను ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చించారు. ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమితాబ్ బచ్�
ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి గురించి చైనాకు ముందే తెలిసి డ్రాగన్ కప్పిపుచ్చిందని ఆ దేశ వైరాలిజిస్ట్ ఆరోపిస్తోంది. హాంగ్ కాంగ్కు చెందిన వైరాజాలిస్ట్ అమెరికాకు పారిపోయింది. వైరస్ పుట్టుకపై చైనా కప్పిపుచ్చే ధోర�
కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది పరిశోధకులు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. జనవరి నుంచే కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. జనవరి 10న చ�
కరోనా వైరస్.. దేశ పరిస్థితిని మార్చేసింది. ప్రతిరోజూ దేశంలో కరోనా సోకుతున్నవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ప్రతిరోజూ ఎక్కువ మంది రోగులు భారత్లోనే వస్తున్నారు. దేశంలో తొలిసారి 24 గంటల్లో 27 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమో
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.
కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది. ఇందుకోసం ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది. తిరువనంతపురంలో ఉండే పుంథూరాలో గస్తీ కాస్తున్న తీరుతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రజలు విధిగా భౌతిక దూరం పాటించడం, మాస్కు�