Home » coronavirus
ఇప్పటికే కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మరింత పెంచే మరో సంచలన విషయం వెల్లడైంది. రాబోయే నెలల్లో భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందట. చైనాలో మొదటిసారిగా గతేడ�
వన్యప్రాణాలను హింసిస్తూ పోతే.. కరోనా వైరస్ లాంటి మరెన్నో మహమ్మారులు పుట్టుకొస్తాయని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.. వన్య ప్రాణుల సంరక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలని సూచిస్తున్నారు. వన్యప్రాణులను రక్షిం�
చిన్నా, పెద్దా అనే తేడా లేదు.. ధనిక, బీద అనే తారతమ్యం లేదు.. కరోనా దేశమంతా వ్యాపిస్తుంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండగా.. లేటెస్ట్గా బీహార్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా వైరస్ ప్రవేశం జరిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనా పా�
నేడు(07 జూలై 2020), వరుసగా ఐదవ రోజు, భారత్లో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ కేసులు భారత్లో వేగంగా పెరుగుతుండగా.. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. �
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని పనితీరును స్తంభింపజేసింది. ప్రపంచాన్ని నిశ్చల స్థితికి తీసుకువచ్చిన ఏకైక వ్యాధి ఇది. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా వ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని ఏ వైద్యుడు, శాస్త్రవేత్త, పరిశోధకుడు కనుగొనలేకపోయారు. అయిత
ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే వారికి మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, క
అత్తింటి వేదింపులకు తోడు కరోనావైరస్ ఆ మహిళ జీవితాన్ని చిదిమేసింది. పిల్లలు పుట్టకపోవడంతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని మహిళకు వేదింపులు ఎక్కువైపోయాయి. దీంతో శనివారం మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలోని గ్రా�
కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న రోగుల ముందు కొత్త సమస్య ఉంది. కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న కొంతమంది వాసన సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయారని ఫ్రెంచ్ వైద్యుడు ఒకరు వెల్లడించారు. ఆ ప్రజలు ఎప్పటికీ ఇక ‘అదృశ్య వైకల్యంతో’ జీవించాలని అ�
కరోనావైరస్ తో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఇండియా.. రష్యాను దాటేసి మూడో స్థానానికి చేరింది. ఆదివారం సాయంత్రానికి 6.9లక్షల కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 6.8లక్ష కేసులతో ఉన్న రష్యాను దాటేసిందని అమెరికాకు చెందిన �
కరోనావైరస్తో పోరాడేందుకు వ్యాక్సిన్ తయారుచేసే క్రమంలో ఇండియా మరింత ఉత్సాహంగా పోరాడుతుంది. మరో ఆరు వారాల్లో మనుషులపై ప్రయోగం చేయనున్నారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అన్లిస్టెడ్ వ్యాక్సిన్ మేకర్ మానవులపై ప్రయోగాలు చేయడంలో అప్ర�