Home » coronavirus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతో కల్లోలం సృష్టిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. 22, 197 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వారిలో 2,412 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 805 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్య�
కరోనా ప్రాణాలు తీయడమే కాదు..అందర్నీ కష్టాలపాలు చేస్తోంది. దిక్కుమాలిన వైరస్ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉద్యోగులకు వర్క్ �
ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 43 మంది ప్రాణాలు బలి తీసుకుంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీగా కరోనా టెస్టుల నిర్వహిస్తుండగా కేసులు కూడా అంతేస్థాయిలో నమోదు అవుతున్నాయి. మంగళవారం రాష�
తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరో పది మంది మరణించారు. తాజ
Winter wave of coronavirus : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.. కరోనా వైరస్ ఉద్భవించి దాదాపు ఆరు నెలలు అవుతున్నా వైరస్ తీవ్రత మాత్రం జన్యుమార్పులతో మరింత విజృంభి�
అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా ఉన్నట్లు.. అది తల్లి నుంచే కూతురికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అమెరికాలోని టెక్సాస్ ఉండే యువతికి కొవిడ్-19 సోకింది. దీంతో ఆమెకు ఉమ్మ నీరు పడిపోయి 34వారాలకే ప్రసవించింది. ముందుగా ఆరోగ్యంగా కనిపించడంతో పాపను
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అతని కుటుంబ సభ్యులతోపాటు దేశంలోని కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని ముంబైలోని వందలాది మంది డబ్బావాలాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డబ్బావాలా యూనియన్ అధ్యక్షుడు సుభాష్ తలేకర్ సారధ్యంలో యాగం నిర�
కోలుకున్న రోగులలో COVID-19కు రోగనిరోధక శక్తి కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని కొత్త అధ్యయనంలో తేలింది. ఒక సాధారణ జలుబు మాదిరిగా మళ్ళీ తిరగబెడుతుందని అధ్యయనం వెల్లడించింది. గైస్ సెయింట్ Thomas NHS ట్రస్టులోని 90 మంది రోగులు, ఆరోగ్య కార్యకర్తల రోగనిరోధక ప్ర
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ల ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగా ఉందని ముంబై నానావతి హాస్పిటల్ వైద్యులు సోమవారం వెల్లడించారు. జూలైన 11 బిగ్బి, అభిషేక్లకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశ�