Home » coronavirus
భారత దేశంలో కరోనా సోకిన గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. రెండు రోజుల పాటు మరణించిన కేసులో భారత్ అమెరికాను దాటిపోయింది. గత 24 గంటల్లో దేశంలో 587 మంది చనిపోగా, అమెరికాలో 537 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్త�
కరోనా వైరస్ ఎప్పుడు అంతం అవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే..ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు Oxford విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని, ఈ సూది మంది తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా ఆగడం లేదు. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు వేలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కేసుల సంఖ్య అమాంతం అధికమౌతున్నాయి. 2020, జులై 20వ తేదీ సోమవారం కొత్తగా 1, 198 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఏడు మరణాలు నమోద�
కరోనాపై పోరాడే ప్రోటీన్ వచ్చేసింది.. క్లినికల్ ట్రయల్ ప్రాధమిక ఫలితాల్లో యూకే సంస్థ ఈ ప్రోటీన్ ను అభివృద్ధి చేసింది. కోవిడ్ -19 కొత్త చికిత్సలో ఇంటెన్సివ్ కేర్ (ICU) అవసరమయ్యే రోగుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుందని అభివృద్ధి చేసిన UK సంస్థ తెలిపింద
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా వైరస్ గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. ఒకవైపు వైరస్ ను నిరోధించే వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూ త
ఒక సంవత్సరంలోనే రెండోసారి కరోనా.. కాదు మూడు నెలల్లోనే రెండోసారి. ఇజ్రాయేల్ లోని డాక్టర్ పరిస్థితి ఇది. ఇజ్రాయేల్ లోనే పెద్ద హాస్పిటల్ గా పేరు తెచ్చుకన్న రమత్ గన్స్ షెబా మెడికల్ సెంటర్ లో డాక్టర్ గా ఓ వ్యక్తి పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో తొలి క
దేశంలో కరోనా వైరస్ వేగం పుంజుకుంది. ఒక్క రోజులో మరణాల విషయంలో, భారతదేశం ఈ రోజు అమెరికాను దాటేసింది. గత 24 గంటల్లో దేశంలో 681 మంది మరణించగా, అమెరికాలో 392 మంది చనిపోయారు. అదే సమయంలో ఒక రోజులో 40 వేల 225 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇదే దేశంలో నమోదైన అత్�
ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అలాంటిది రెండు సార్లు కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆ డాక్టర్ విషయంలో అదే జరిగింది. 3 నెలల వ్యవధిలో రెండు సార్లు ఆ డాక్ట
దేశంలో కొత్త కరోనా కేసులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా మరణాల గ్రాఫ్ కూడా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దేశంలో కరోనా కారణంగా పరిస్థితి చెయ్యి దాటి పోతుందని, వైద్యుల అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చ
COVID-19 నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అవుతుంటే నిజంగా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైమే కదా. అంతకంటే ఉత్సాహం ఇంకొకటి ఉండదు మరి.. కానీ అనేక లక్షణాలు అన్నీ తగ్గిపోయి SARS-CoV2 కరోనావైరస్ దాటిన తర్వాత మరిన్ని సమస్యలు వచ్చిపడతాయట. ఇటాలియన్ స్టడీలో తేలిన వ�