coronavirus

    7లక్షలకు దాటిన కరోనా కేసుల సంఖ్య..

    July 5, 2020 / 03:23 PM IST

    ఇటీవల నమోదైన 25వేల ఫ్రెష్ కేసులు, 600 మృతులతో కలిపి మరో రికార్డు నెలకొల్పింది కరోనా వైరస్. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం.. మరిన్ని కరోనా కేసులు, మృతులు నమోదయ్యాయి. హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం.. COVID-

    ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్

    July 5, 2020 / 01:09 PM IST

    ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ మంత్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌తో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు, మ�

    24గంటల్లో 24వేలకు పైగా కేసులు.. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియానే!

    July 5, 2020 / 10:47 AM IST

    అమెరికా, బ్రెజిల్ తరువాత భారతదేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఆరున్నర లక్షలకు మించిపోయింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 6 లక్షల 73 వేల 165 మందిక�

    కొత్త ‘స్వైన్ ఫ్లూ’ G4 వైరస్ గురించి ఈ 4 కారణాలు తెలిస్తే.. ఆందోళన చెందరు!

    July 4, 2020 / 03:51 PM IST

    ప్రపంచమంతా కరోనా వ్యాప్తితో బెంబేలిత్తిపోతోంది. ఇప్పుడు కరోనా చాలదంటూ మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. పందులలో గుర్తించిన H1N1 కారక స్వైన్ ఫ్లూ వైరస్ మాదిరిగా కొత్త స్వైన్ ఫ్లూ పగడ విప్పుతోందనే వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే కరోనా

    కరోనా ఎఫెక్ట్: 7500 ఉద్యోగాల కోత

    July 4, 2020 / 01:41 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే నష్టాలతో కుదేలైన ఎయిర్‌ఫ్రాన్స్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయ�

    కరోనాతో ప్రముఖ తెలుగు నిర్మాత కన్నుమూత

    July 4, 2020 / 10:59 AM IST

    ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టగా.. సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. తెలుగు సినిమా నిర్మాత పోకూరి రామారావు(64)

    పానీపూరీ కావాలా నాయనా…వెండింగ్ మిషన్ లో రూ.20 నోటు పెట్టండి..గోల్ గప్పా ప్రత్యక్షం

    July 4, 2020 / 10:58 AM IST

    కరోనా రాకాసితో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవత్వం కూడా మంటగలిసిపోతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో జనాలు భయపడిపోతున్నారు. ఎవరినన్నా ముట్టుకోవాలంటే జనాలు జంకుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నోటికి కూడా తాళం పడింద�

    ఈ మాస్క్ ధర అక్షరాల రూ.2లక్షల 89వేలు

    July 4, 2020 / 09:02 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం మాస్క్ ధరించడం. దీంతో యావత్ ప్రపంచం మాస్కుల బాట పట్టింది. కాగా, మార్కెట్ లోకి రకరకాల మాస్కులు వచ్చాయి. బ్రాండ్ ను బట్టి వాటి ఖరీదు ఉంటుంది. కొన్ని మాస్కుల ధర 50 రూపాయల లోపు ఉంది.

    కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారింది.. సైంటిస్టుల హెచ్చరిక!

    July 3, 2020 / 09:58 PM IST

    కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారిందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ రోజురోజుకు కొత్తగా రూపాంతరం చెందుతోంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా వైరస్ వ్యవహరించే లక్షణాల్లోనూ కొత్త మార్పుులు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కంటే ఇప్పుడ

    కరోనా వ్యాక్సిన్ కు అడుగు దూరంలో భారత్.. ప్రపంచ దేశాల చూపు మనవైపే

    July 3, 2020 / 06:16 PM IST

    కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అరికట్టడం దాదాపు అసాధ్యమవుతోంది. కానీ దీన్ని ఎలాగైనా అధిగమించాలని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. వైరస్‌ను అంతం చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ రేసులో భారత్ చాలా ము�

10TV Telugu News