coronavirus

    ఏపీలో 15 వేలు దాటిన కరోనా కేసులు…193 మంది మృతి

    July 1, 2020 / 08:07 PM IST

    ఏపీలో కరోనా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా నమోదైన 657 కొత్త కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటింది. ఏపీలో మొత్తం 15 వేల 252 మందికి వైరస్ సోకగా ప్రస్తుతం 8 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైరస్ దూ�

    తెలంగాణ గవర్నమెంట్‌పై హైకోర్టు సీరియస్

    July 1, 2020 / 06:23 PM IST

    కరోనా పరీక్షలు నిలిపివేయడాన్ని తెలంగాణ హైకోర్టు ఎండగట్టింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత�

    లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : రక్తంలో 20 శాతం పెరిగిన షుగర్ లెవల్

    July 1, 2020 / 05:04 AM IST

    కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ మన జీవితాలను చాలా రకాలుగా మార్చేసింది. లాక్‌డౌన్‌ విధించడంతో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ప్రకటించాయి. దీంతో ఇంట్లోనే ఎక్కువసేపు కూర్చోవాల్సి రావడం, బాడీకి వ్యాయామం లేకపోవడంతో జీవక్రియ వ్యవస్థ గందరగోళ�

    కరోనా వ్యాక్సిన్‌ వస్తే తొలుత వైద్య సిబ్బందితో పాటు వైరస్‌ ముప్పున్న ప్రజలకు

    July 1, 2020 / 01:27 AM IST

    కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్‌ ముప్పు ఉన్న ప్రజలకు తొలుత టీకాను ఇవ్వాలని ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం (జూన్ 30, 2020) నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్‌ వచ్చిన

    16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి సోకిన కరోనా

    July 1, 2020 / 12:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రధాన న్యాయవాది ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టులో కూడా క

    రూటు మార్చిన పతాంజలి.. కరోనాకు మందు కనిపెట్టలేదు

    June 30, 2020 / 08:47 PM IST

    పతాంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఇటీవల కరోనా వైరస్ కు మందు అంటూ ప్రకటించి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఆ రోజు ప్రకటనను విశ్లేషిస్తూ కరోనావైరస్ పేషెంట్స్ వాడే మెడిసిన్ తయారుచేశామని క్లినికల్ ట్రయల్స్ లో ఉందని.. ఎ

    దేశానికి లాక్ డౌన్, చైనా గురించి మోడీ ఏం చెప్పబోతున్నారంటే…!

    June 30, 2020 / 03:23 PM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ఆయన పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. లడఖ్ గాల్వన్ లోయలో భారతదేశం, చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన, కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నా�

    అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా.. ఏడుగురికి పాజిటివ్

    June 30, 2020 / 01:18 PM IST

    దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళనలు కలిగిస్తుండగా.. లేటెస్ట్‌గా బాలీవుడ్‌ని కరోనా భయపెడుతుంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ఇప్పటికే కరోనా బారిన పడగా.. లేటెస్ట్‌గా స్టార్ హీరో అమిర్ ఖాన్ స్టాఫ్‌కు కూడా ఏడు మందికి కరోనా పాజ�

    కరోనా అప్‌డేట్: దేశంలో వరుసగా 4వ రోజు 18 వేలకు పైగా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు

    June 30, 2020 / 10:59 AM IST

    గత నాలుగు రోజులుగా దేశంలో 18 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భారతదేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటికే ఐదున్నర లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 5 లక్షల 66 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీ

    ప్రపంచవ్యాప్తంగా 1.04 కోట్ల మందికి కరోనా.. 12దేశాల్లో ప్రమాదకరంగా వైరస్

    June 30, 2020 / 08:56 AM IST

    ప్రపంచంలోని 12 దేశాలలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా నమోదయ్యాయి. బ్రెజిల్‌లో, యుఎస్ కంటే రోజూ ఎక్కువ మరణాలు నమోదు అవుతున్నాయి. చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజలకు పట్టుకుంది . ప్రతి రోజు ఒకటిన�

10TV Telugu News