Home » coronavirus
లాక్డౌన్ సడలింపుల వల్ల రాకపోకలు పెరిగిపోవడం, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణ ప్రాంతాలకు వచ్చి వెళుతుండటంతో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆయా రాష
మూడు ఖండాలను రైలు రోడ్డు ప్రాజెక్టులతో కలపడానికి చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ ప్రాజెక్టు కష్టాల్లో పడింది. కరోనా దెబ్బకు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. మరోపక్క ఇందులో భాగంగా అనేక దేశాల్లో చేపట్టిన భారీ ఇన్ఫ్రా ప్�
దేశంలో కొవిడ్-19 వ్యాప్తి భయాందోళనలు సృష్టిస్తోంది. దాదాపుగా రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకుండాపోవడం, లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా విచ్చలవిడి
మనిషి విల్ పవర్ ఉంటే ఎంతటి భయంకరమైన రోగానైనా జయించవచ్చని ఎంతోమంది విషయంలో రుజువైంది. వ్యాధి వచ్చిందనీ భయపడిపోకుండా దాన్ని ఎదిరించే మానసిక స్థైర్యాన్ని మనిషి అలవరచుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుత కరోనా వైరస్ కాలంలో ప్రతీ మనిషి కావాల్సింది మానస�
తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కోరాన పరీక్షలునిర్వహిస్తామని ఇప్పటికే ర పరీక్షల సంఖ్య పెంచామనివైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా పేషెంట్లకు వై�
ప్రపంచవ్యాప్తంగా కరోనా కాలం నడుస్తోంది. కరోనాకు ముందురోజుల్లో మాదిరిగా సురక్షితమైన వాతావరణంలో మనం జీవించడం లేదు. బయట కరోనా ముప్పు పొంచి ఉంది. కనిపించని శత్రువులా మనుషుల ప్రాణాలను కబళిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా బయటకు వెళ�
కరోనాకు ముందు అద్దెకు ఇల్లు దొరకలాంటే కటకట.. వేలకు వేలు పోసిన ఒక గది అద్దెకు దొరకడమే కష్టమైపోయింది అప్పడు. ఆఫీసు దగ్గరగా ఉంటుందిలేని కొంచెం కాస్టలీ ఏరియాల్లో అద్దెకు తీసుకుందామని చూస్తే.. అగ్గిపెట్టంత గదికి వేలకు వేలు పోయాల్సి వచ్చేది. చేసే �
ఏపీలో గత24 గంటల్లో 570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 22.305 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 570 కేసులు నమోదయ్యయాన్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,353 కు చేరింది. 191 మంది ని
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా టెస్టులు ఎక్కువ మొత్తంలో చేయడంతో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడకు
కరోనా వైరస్ మహమ్మారి మరో ఎమ్మెల్యేని బలితీసుకుంది. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి