Home » coronavirus
కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లల్లో ఉంటే సైబర్ నేరగాళ్లు కోవిడ్ టెస్టుల పేరుతో ప్రజలను దోచేయటం మొదలెట్టారు. మీకు కొవిడ్ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు.
కోవిడ్ -19 రోగులపై పతంజలి ఆయుర్వేద మెడిసిన్ ‘దివ్య కరోనిల్ టాబ్లెట్’ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పతంజలి యోగ్పీత్ ఫేజ్ -2 లో యోగా గురు బాబా రాందేవ్ ప్రకటించనున్నారు. పతంజలి యోగ్పీత్ (పతంజలి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర
ప్రముఖ నటి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కు కరోనా సోకిందని, వారు అనారోగ్యంతో
కరోనా తెచ్చిన కష్టంతో సోషల్ డిస్టెన్స్ పాటిండం..మాస్క్ ధరించడం..తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం…ఇతరులకు ఆరు అడుగుల దూరం పాటించడం వంటి గైడ్ లైన్స్ అన్నీ దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు అందరూ ఈ గైడ్ లైన్స్ ను పాటిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పు�
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి(మే 19,2020) నుంచి
కరోనా పేషెంట్లు కోలుకునేందుకు రెండు విసృతంగా ఉపయోగించే డ్రగ్స్ ను కలిపి (కాంబో) వాడటం ద్వారా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని బంగ్లాదేశ్లోని ఓ సీనియర్ డాక్టర్ నేతృత్వంలోని మెడికల్ టీమ్ తెలిపింది. దేశంలోని ప్రముఖమైన ఫిజీషియన్స్ కూడా ఉన్న ఈ మెడి
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.
తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే