Home » coronavirus
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇంటికి పరిమితమయ్యారు.. కరోనా వ్యాప్తి ప్రారంభమై ఆరు నెలలు అవుతోంది.. అప్పటినుంచి విద్యాసంస్థలన్నీ మూతపడే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలన్ని మూసి వేయడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం కూడా వెనుకబడిపోతోందనే ఆందో�
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కారణంగా, పరిస్థితి భయంకరంగా మారిపోయింది. అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సంక్రమణ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 20 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, భారతదేశంలో మొత్తం కేసుల్లో 38
దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు నేపధ్యంలో సామాన్యుడికి చౌకైన కరోనా మందును అందిస్తోంది సన్ ఫార్మా. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను మార్కెట్ లో విడుదల చేసినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకట
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..2020, ఆగస్టు 06వ తేదీ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుక
ఊబకాయంతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఆర్యోగం డేంజర్లో ఉంది.. కరోనా సమయంలో అధిక బరువు ఉన్నవారికి మరింత రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ 65 ఏళ్ల లోపు కోవిడ్ బాధితులకు మరణం ముప్పు పొంచి ఉందని ఒక కొత్త అధ్యయన�
డైరక్టర్ కృష్ణ వంశీ తీసిన సినిమా ఖడ్గం అందులో డైలాగ్ అతని పేరుకే అలంకారం అయిపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే మాటంటే గుర్తొచ్చేది పృథ్వీనే. అయితే అతనికి కరోనా కష్టమొచ్చిందట. 10 రోజులుగా అస్వస్థతకు గురవుతున్నానని.. జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యు
హైదరాబాద్ నుంచే కరోనా వైరస్కు తొలి వ్యాక్సిన్ వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్య�
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా ప్రారంభంలో ఇటలీ కరోనా కేసులతో తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూనే ఉన్నాయి. కరోనా అధికారిక లెక్కల్లో అసలైన గణాంకాలకు సరిపోలడం లేదు. ఇటలీలో దాదాపు 1.5 మిల�
వ్యాయామం.. మంచి ఆరోగ్యానికి చక్కని మార్గం.. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నవారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి. ఆరోగ్య పరంగా ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా వ్యాయామాన్ని ఒక దినచర్యగా మార్చుకోవాలన�
కరోనా సోకిన తల్లులు తమకు పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం మానొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందే �