Home » coronavirus
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలంటూ పవర్ స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బాలు గారు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులు అని తెలుపుతూ పవన్ ఓ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎం�
కరోనాతో కోలుకున్నవారి నుంచి తీసిన ప్లాస్మాతో ఇతరులను రక్షిస్తుందనడానికి కచ్చితమైన రుజువు లేదంటోంది ఓ కొత్త అధ్యయనం. మాయో క్లినిక్కు చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో 64,000 మందికి పైగా రోగులకు టీకాలకు ముందు ఫ్లూ, తట్టు�
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ కు సంవత్సర కాలం ముందుగానే కరోనావైరస్ వ్యాక్సిన్లు రెడీ అయిపోయాయి. రీసెర్చ్ స్టడీల ప్రకారం.. కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినవారిలో కొద్దినెలల్లోనే ఇమ్యూనిటీ మాయమవుతుందట. పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిన్ తయార�
కరోనా మహమ్మారి టాలీవుడ్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాజమౌళి ఫ్యామిలీ కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ తేజ, నిర్మాత డివివి దానయ్య, సింగర్ స్మిత.. ఇలా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ
కరోనాపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు రోజుకో విషయాన్ని వెల్లడిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని గతంలో చెప్పారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలోనే ఆరడుగుల దూరం (రెండు మీటర్లు) భౌతిక
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. 2 వారాల క్వారంటైన్ పూర్తయిందని, ప్రస్తుతం తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఆయన ట్వీట్ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్లో పేర్కొన్నా�
ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఓ వైపు కరోనా వైరస్ గురించి భయాందోళనలో మునిగిన ప్రజల్లో మార్పులు తీసుకొచ్చి స్కూల్స్ క�
అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నతరుణంలో అనేక కంపెనీల నుండి వందల మిలియన్ల మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రంప్ సర్కార్. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న �
ఇండియాలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్ది వారాల క్రితం వరకూ కేసులు పెరుగుతుంటే దాంతో పాటు చావు రేటు పెరుగుతూ వస్తుంది. జూన్ నెల మధ్య నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇన్ఫెక్టెడ్ కేసులు కంటే ఎక్కువగా నమోదవుతున్న చావులు త�
కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇవాళ(ఆగస్టు-11,2020)ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే.