Home » coronavirus
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు �
కరోనా వైరస్ పుట్టిల్లు..అయిన..చైనాలో స్కూళ్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి స్కూళ్లు, kindergartens తెరుస్తామని వెల్లడించారు. వూహాన్ విశ్వవిద్యాలయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని, 2 వేల 842 విద్యా సంస్థల
చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అతనితో పాటు సపోర్ట్ స్టాఫ్ లో 12మందికి కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. మరి కొద్దివారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుల్లో పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థిత�
కరోనా వైరస్ కట్టడి కోసం అధికారులు కంటైన్ మెంట్ ఏరియాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న సంగతి తెలిసిందే. అలాగే పరిసరాలను పరిశ్రుభంగా ఉంచడం కోసం బ్లీచింగ్ చేయడం కామన్. బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ కరోనాను సంహరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారుల�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. మనుషుల్లో బంధాలు, అనుబంధాలను మాయం చేసింది. మానవత్వాన్ని చంపేసింది. ఇప్పుడు ఘర్షణలకు, దాడులకు దారితీస్తోంది. మనుషుల మధ్య విద్వేషాలు పెంచుతోంది. పగ, ప
COVID-19 , ఫ్లూ రెండింటికి లక్షణాలు చాలావరకు ఒకటే. ఫ్లూకి వేసే వ్యాక్సిన్ కొంతవరకు కరోనాకు అడ్డుకట్టవేస్తుంది. అందుకే ఈ రెండింటికి ఒకటే వ్యాక్సిన్ ఉంటే? అందుకే మాస్కో స్టేట్ యూనివర్శిటీ (MSU) వైరాలజిస్టులు పని మొదలుపెట్టారు. ముందడగూ పడింది. త్వరలోన
అండమాన్ అండ్ నికోబర్ దీవులలో మారుమూలన నివసించే ఆదిమ తెగలకు కరోనా వైరస్ సంక్రమించింది. అంతరించే దశలో ఉన్న గ్రేటర్ అండమానీస్ తెగ వ్యక్తులకు వైరస్ సంక్రమించినట్లు గత వారం గుర్తించారు. టెస్టులు చేయగా ఐదుగురికి వైరస్ సోకిన
Telangana School Reopening: ఎట్టకేలకు తెలంగాణలో ప్రభుత్వ బడులు తెరుచుకున్నాయి. గురువారం(ఆగస్టు 27,2020) టీచర్లు బడిబాట పట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూల్స్ 5 నెలలకు పైగా మూతబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామమాత్రంగానే తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగ
కరోనా ప్రాణాంతకమే కానీ దాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. వైద్యుల సలహాలు పాటిస్తూ, మందులు, పౌష్టికాహారం తీసుకుంటే కొవిడ్ నుంచి సులభంగా కోలుకోవచ్చు. అది చిన్న పిల్లలైనా, ముసలి వాళ్లైనా.. కరోనా నుంచి బయటపడొచ్చు. అన్నింటికన్నా ముందు మనోస్థైర్�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రజలు భయపడుతుంటే.. ఈ వైరస్ పుట్టిన చైనా దేశం మరో వైరస్ గురించి చెప్పి ఆందోళన పుట్టిస్తుంది. ఇప్పటికే ఈ దేశంలో పుట్టిన కరోనా వైరస్కు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది గురయ్యారు. ఇదిలా ఉంటే