Home » coronavirus
ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రమైన కష్టాల్లో ఉందా? ఆ దేశంలో బ్యాంకులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయా? ఆయిల్ కంపెనీలు నష్టాలు చూస్తున్నాయా? చైనాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉందా? అంటే అవునన�
అక్రమ కేసులకు భయపడి ప్రభుత్వానికి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జైలు నుంచి బెయిల్పై విడుదలైన అచ్చెన్నాయుడ�
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ కానీ, నయం చేసే మందు కానీ ఇంకా ఏవీ రాలేదు. దీంతో కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరం. అందులో భాగమే మాస్కులు ధరించడం, భౌత
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయింది. కాగా, ఇప్పుడిప్పుడే పరిస్
కొద్ది నెలల ముందు వరకూ వ్యాపారం సజావుగానే సాగింది. బిజినెస్ ఇంకా పెంచాలనే కుతూహలంతో పనిచేశారు. కానీ, కొవిడ్-19 వచ్చింది. సంక్షోభంతో కుదేలు చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తట్టుకోవడానికి వారు తప్పుదోవ ఎంచుకున్నారు. ఆ ఇద్దరు వ్యాపారస్థులు బైక్
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో రైళ్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి గతంలో మాదిరి మెట్రో రైళ్లలో ఏసీ ఉంటుందా? టోకెన్
రాష్ట్రంలో గత 24గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి. మొత్తం 63వేల 77మంది శాంపిల్స్ ను పరీక్షించారు. ఇందులో 10వేల 603మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. కోవిడ్ వల్ల నెల్లూరులో పద్నాలుగు మంది, చిత్తూరులో పన్నెండు మంది, కడపలో తొమ్మిది �
మ్యూజిక్ లెజెండ్, భారతరత్న లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న భవనాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు ? అంటూ ఏదో ఆలోచించకండి. బయటి వ్యక్తులు రాకపోకలు సాగించకుండా..ఉండడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ
అలబామా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. 1200మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అలాగే 166 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అయితే, ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పొద్దని ప్రొఫెసర్లకు ఆదేశాలు అందడం
అన్ లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా మెట్రో రైళ్లను దశల వారిగా అన్ని రూట్లలో తిప్పుకోవచ్చని చెప్పింది. మరి హైదరాబాద్ లో మెట్రో సేవలు సెప్టెంబర�