Home » coronavirus
కరోనా మహమ్మారి సోకినవారిలో చాలామందిలో ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా వారి ఊపిరితిత్తులు వైరస్ ప్రభావంతో దెబ్బతింటున్నాయి.. కరోనా నెగటివ్ వచ్చినా కూడా వైరస్ ప్రభావం శరీరంలో ఏదో ఒక అవయవాన్ని దెబ్�
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని రోజులుగా కరోనాతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఎస్పీ బాలు శనివారం రోజున(సెప్టెంబర్ 5,2020) తన 51వ వివాహ వార్షికోత్సవాన్ని ఆసుపత్రిలోనే తన శ్రీమతి సావిత్రితో క�
బ్రెజిల్ను దాటేసి ప్రపంచంలోనే రెండవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దేశంలో 42 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 90,802 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచంలో అత
కరోనా వ్యాక్సిన్ లేట్ స్టేజ్ క్లినికల్ టెస్టులు నిర్వహించేందుకు మరికొన్ని దేశాలతో ఒప్పందం చేసుకున్నట్టు చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(సీఎన్ బీజీ), సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ తెలిపాయి. వాటిలో సెర్బియా, పాకిస్తాన్ ఉన్నాయి. ఆ దేశాల్లో ఫేజ్ త్రీ ట�
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 8 నెలలుగా ఈ మహమ్మారి ప్రజలను పీడిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మందిని కోవిడ్ బలితీసుకుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా, కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని
Recovery Rate Coronavirus In Inida : భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. 2020, సెప్టెంబర్ 05వ తేదీ శనివారం ఒక్క రోజే 70 వేల 072 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది. ఈ విషయా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింద�
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగ�
ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా వణుకుతోంది. రోజురోజుకి దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య 40లక్షల మార్క్ దాటింది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 70వేలకు చేరువలో ఉంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10లక్షల 59వేల 34