Home » coronavirus
IPL 2020 anthem Song-Aayenge hum wapas : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 యాంథమ్ సాంగ్ వివాదాస్పదమైంది.. ర్యాపర్ KR$NA కౌల్ తన రాప్ సాంగ్ను కాపీ చేశారంటూ ఆరోపిస్తున్నారు.. ఐపీఎల్ యాంథమ్ సాంగ్ 2017లో తాను కంపోజ్ చేసిన ‘Dekho Kaun Aaya Wapas’ పోలి ఉందని కృష్ణ కౌల్ ఆరోపించారు. ఐపీఎల్ 2020 సెప్టెంబర్
Rbi loan moratorium extension: లోన్ మారిటోరియపై తుది నిర్ణయం తెలిపేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి గడువు ఇచ్చింది. కాగా, ఇదే లాస్ట్ చాన్స్ అని తేల్చి చెప్పింది. లోన్ మారిటోరియంపై మీ నిర్ణయం ఏంటో తెలపాలని కేంద్రాన్ని అడిగింది. ఇందుకోసం రెండు �
ప్రతి ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ, ఏ ఏడాది చాలా భిన్నంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించన
భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది. ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు చెల్లించే వడ్డీ రేటును ఖరారు చేసింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం(సెప్
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ కానీ, నయం చేసే మందు కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ లేదా మందు వచ్చే వరకు ముందు జాగ్రత్తలు పాటించాలని, కరోనా బారి నుంచి �
ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ పై చాలా నమ్మకాలు ఉన్నాయి. అంతా ఈ టీకాను విశ్వసిస్తున్నారు. అయితే ట్రయల్స్ లో ఊహించని �
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వైరస్ కట్టడి కోసం అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్య�
దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు ఓపెన్ కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ, సమాచార శాఖ సెక్రటరీతో ఆలిండియా సినీ ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరిపారు. ఈ చర్చలో ఆలిండియా ఫిలిం ఫెడరేషన్ �
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,