coronavirus

    రైట్..రైట్.. 6 నెలల తర్వాత ఏపీలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

    September 19, 2020 / 10:58 AM IST

    ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెల‌లుగా డిపోల‌కే ప‌రిమిత‌మైన సిటీ సర్వీసులు నేటి(సెప్టెంబర్ 19,2020) నుంచి ప్రారంభమయ్యాయి. క‌రోనా కార‌ణంగా మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. క్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కే�

    Telangana Corona కేసులు..జిల్లాల వారీగా పూర్తి వివరాలు

    September 19, 2020 / 10:19 AM IST

    Stay Home Stay Safe : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,151 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,37,508గ�

    కరోనా అప్‌డేట్: దేశంలో 24 గంటల్లో దాదాపు లక్ష కొత్త కేసులు

    September 18, 2020 / 12:56 PM IST

    భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా.. అమెరికాను కూడా వెనక్కు నెట్టేస్తుందా? అన్నట్లుగా దేశంలో కేసలు నమోదు అవుతూ ఉన్నాయిత. కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా భారత్ �

    బీజేపీ ఎంపీ Ashok Gasti చనిపోలేదు – వైద్యులు

    September 18, 2020 / 08:53 AM IST

    Ashok Gasti has been under treatment : కర్నాటక బీజేపీ ఎంపీ అశోక్ గాస్టి ఆరోగ్య పరిస్థితిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈయనకు 15 రోజుల క్రితం కరోనా వ్యాధి సోకింది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే..చికిత్స పొందుతూ..2020, సెప్టె�

    చిన్న నటుడి పెద్ద మనసు.. భిక్షాటన చేసి ఏడు కుటుంబాలకు సాయమందించిన షకలక శంకర్..

    September 17, 2020 / 08:14 PM IST

    Shakalaka Shankar help 7 Families: ఇటీవల తన ‘నటనార్జితం’ నుంచి లక్షా పది వేలు వెచ్చించి… ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన కమెడియన్‌, నటుడు షకలక శంకర్‌ తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీ

    82 వయసులోనూ అదరగొడుతున్న విశాల్ తండ్రి జీకే రెడ్డి..

    September 17, 2020 / 01:45 PM IST

    Vishal’s Father GK Reddy Fitness: టీనేజ్‌‌లో ఉన్నప్పుడు కండలు తిరిగిన బాడీ ఉన్నా.. వయసు మళ్లిన తర్వాత వడలిపోవడం అనే ప్రక్రియ సాధారణంగా జరుగుతుంది. అయితే హీరో విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త జీకే రెడ్డి మాత్రం 82 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్‌నెస�

    కళ్లజోడు ధరిస్తే కరోనా రాదా? COVID-19 నుండి గ్లాసెస్ రక్షించగలదా? నిపుణులు ఏం చెబుతున్నారు

    September 17, 2020 / 01:09 PM IST

    కళ్లలోని శ్లేష్మ పొరల ద్వారా కూడా కరోనావైరస్ వ్యాపిస్తుందని తెలిసిన విషయమే. అందుకే, కరోనావైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి, హెల్త్ కేర్ వర్కర్లు, రక్షణ పరికరాలలో భాగంగా ఫేస్ షీల్డ్స్, గాగుల్స్ ధరిస్తారు. ఇంతవరకు బానే ఉంది. అయితే �

    తిరుపతి ఎంపీ మృతిపై మోడీ సంతాపం

    September 16, 2020 / 09:26 PM IST

    తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతిపై ప్రధాని మోడీ సంతాపం మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ అనువజ్ఞులైన నాయకులు అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట

    ప్రముఖ దర్శకులు సింగీతంకు కోవిడ్ పాజిటివ్..

    September 16, 2020 / 02:21 PM IST

    Singeetam Srinivasa Rao Tests Covid Positive: ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. https://10tv.in/ankita-lokhande-trolled-after-she-posted-a-picture-on-social-media/ ఈనెల 21న సింగీతం పుట్టినరోజు సందర్భంగా మీడియా వారు ఇంటర్వూలు త�

    కరోనా బారినపడ్డ మెగాబ్రదర్..

    September 16, 2020 / 01:05 PM IST

    Nagababu Tests Covid Positive: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టలేదు. టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కోవిడ్‌ ప్రభావానికి గురయ్యారు. రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు కోవిడ్‌ ప్రభావానికి గురైనవారే. ఇప్పుడు మె�

10TV Telugu News