Home » coronavirus
Actress ashalata wabgaonkar passes away: కరోనా వైరస్ రోజురోజుకీ మరింతగా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా కారణంగా కన్నుమూసారు. తాజాగా సీనియర్ బాలీవుడ్, మరాఠీ నటి ఆశాలత వబ్గాంకర్ కోవిడ్ కారణంగా మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె కరోన
Will coronavirus end: 1918నాటి స్పానిష్ ఫ్లూ ఎంతగా భయపెట్టిందో ఇంకా ప్రపంచానికి గుర్తుంది. ఈ coronavirus స్పానిష్ ఫ్లూ కన్నా తక్కువకాలంలోనే అంటే రెండేళ్లలోనే కట్టడి అవుతుందని ఆశిస్తోంది World Health Organisation అంటోంది. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ Bill Gates ఐతే, వచ్చే యేడాది చివరినాటికి �
కరోనా నేపథ్యంలో సామాజిక దూరం లేదా భౌతిక దూరం పాటించమని మనుషులకు చెప్పి చెప్పి నోరు పోవాల్సిందే కాని ఒకరు కూడా పాటించడం లేదు. అయితే ఓ కుక్కపిల్ల మాత్రం రోడ్డు మీద గుంపులు గుంపులుగా వెళ్తున్న వారితో నడిస్తే తనకి ఎక్కడ కరోనా వ�
కరోనా కరాళ నృత్యం దేశంలో సాగుతూనే ఉంది. కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. అయితే ఇవాళ(21 సెప్టెంబర్ 2020) వచ్చిన అప్డేట్ మాత్రం భారత్కు కాస్త ఉపశమనం కలిగించేదిగా ఉంది. భారతదేశంలో కరోనా సో
కరోనా కారణంగా ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. పొరపాటున కరోనా అంటుకున్నా ఈజీగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఒకే ఒక్క మార్గం వ�
తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేలకంటే తక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 1,302 కేసులు నమోదయ్యాయని, 2,230 మంది ఒక్కరోజే కోలుకున్నారన
Corona Movies: ప్రపంచంలో ఏమూల చీమ చిటుక్కుమన్న క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు ఏ విషయాన్నైనా ట్రోల్ లేదా వైరల్ చేయడంలో సామాజిక మాధ్యమాలదే ప్రధాన పాత్ర.. గతకొద్ది కాలంగా కరోనా వైరస్ గురించి సోషల్ మీడ
కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. అన్లాక్-4.0లో భాగంగా సోమవారం ఉదయం నుంచి అంటే స
అంతరాష్ట్ర బస్ సర్వీసుల విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పేచీ కొనసాగుతోంది. దానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. మరి.. హైదరాబాద్లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయ్. ఈ క్వశ్చన్కి మాత్రం ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రావడ�
కరోనాతో ఎంపీలు వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా…ఎంపీలకు వైరస్ సోకుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో జాగ్రత్తలు, కరోనా మార్గదర్శకాలు తీసుకుంటున్నా..రోజుకొకరు ఎంపీ�