coronavirus

    టీవీ స్టార్ దిషాకు కరోనా పాజిటివ్..

    September 24, 2020 / 11:47 AM IST

    Disha Parmar Tests Corona positive: టీవీ స్టార్, ఓ ఆప్నా సా (Woh Apna Sa) ఫేమ్ దిషా పర్మార్ కు కరోనా వైరస్ సోకింది. తనకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైందని బాలీవుడ్ బుల్లితెర నటి దిషా పర్మార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. తన ప్రియుడైన సింగర్ రాహుల్ పుట్టిన రోజు

    కరోనా అప్‌డేట్: భారత్‌లో కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కవ!

    September 24, 2020 / 11:01 AM IST

    కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఇండియా. ఇప్పటికే దేశంలో మరణాలు సంఖ్య లక్షకు చేరువగా 91వేలు దాటిపోయింది. కరోనా నుంచి విముక్తి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇటువంటి పరిస్థితిలో గత ఆరు రోజులుగా కరోనా విషయంలో దేశం కాస్త ఉపశమనం కలిగ�

    కేరళ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా

    September 23, 2020 / 09:22 PM IST

    దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు కరోనా సోకింది. మంగ‌ళ‌వారం చేయించుకున్న‌ ప‌రీక్షలో ఆయనకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. మంత్రి వీఎస్​ స�

    కరోనాతో కేంద్ర మంత్రి మరణం

    September 23, 2020 / 09:18 PM IST

    రైల్వేస్ సురేశ్ అంగడీ కొవిడ్-19తో బుధవారం కొవిడ్ కారణంగా తుది శ్వాస విడిచారు. 65ఏళ్ల వయస్సున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 11న సురేశ్ అంగడీ కరోనా పాజిటివ్ గా తేలింది. AIIMSలో చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం ప్రాణాలు వది�

    మరోసారి చైనా వైరాలజిస్ట్ సంచలన ఆరోపణలు…వూహాన్‌ కరోనాను WHO కవర్ చేసేందుకు ప్రయత్నించింది

    September 23, 2020 / 05:08 PM IST

    చైనాలోని వూహాన్‌ ల్యాబ్ ‌లోనే కరోనా వైరస్‌ తయారయ్యిందంటూ ఇటీవల సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌ యాన్‌ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి చైనా ప్రభుత్వానికి తెలుసన్న యాన్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద�

    Telangana పెరుగుతున్న Corona రికవరీ కేసులు..జిల్లాల కేసుల వివరాలు

    September 23, 2020 / 11:54 AM IST

    Telangana Coronavirus : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నా..రికవరీ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 2,296 కేసులు నమోదయ్యాయని, 2,062 మంది ఒక్క�

    కరోనాతో పాటు ఫ్లూ జ్వరం వచ్చిందా.. ఇక అంతే!!

    September 22, 2020 / 03:41 PM IST

    పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్.. రాబోయే చలికాలం గురించి సంచలన వార్త బయటపెట్టింది. కొవిడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఇదొక కీలక సమాచారం. సాధారణంగా వ్యాపించే కరోనా వైరస్ తో పాటుగా ఫ్లూ కూడా మొదలైతే డబుల్ రిస్క్ అని హెచ్చరించింది.

    ఇళ్ల నుంచే పనిచేయండి …కొత్త ఆంక్షలతో బ్రిటన్ లో మళ్ళీ లాక్ డౌన్

    September 22, 2020 / 03:27 PM IST

    ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, బ్రిటన్ లో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోండటంతో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పలు నూత�

    భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా కొత్త కుట్ర, మెడిసిన్స్ ముడిసరుకు ధరలు భారీగా పెంచాలని నిర్ణయం

    September 22, 2020 / 02:51 PM IST

    ఆత్మ నిర్భర్ భారత్‌తో చైనా వణికిపోతుంది. భారత్‌ను దెబ్బతీసేందుకు కుట్రల మీద కుట్రలు రచిస్తోంది. తాజాగా భారత్‌కు ఎగుమతి చేసే మెడిసిన్స్‌కి సంబంధించిన ముడిసరుకులపై భారీగా ధరలు పెంచాలని డిసైడ్ అయ్యింది. దాదాపు 10 నుంచి 20శాతం ధరలు పెంచాలని భావ�

    కోలుకుంటున్న భారత్…ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో రికవరీలు

    September 22, 2020 / 02:47 PM IST

    దేశంలో కరోనా మహమ్మారి‌ విజృంభిస్తోంది. వైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,

10TV Telugu News