coronavirus

    కరోనా బారినపడ్డ మిల్కీబ్యూటీ..

    October 4, 2020 / 12:27 PM IST

    Tamannaah Tested Corona Positive: కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీని బారిన పడ్డారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా కరోనా బారినపడ్డారు. హై ఫీవర్‌త

    6 నెలల్లో ఆక్స్ ఫర్డ్ టీకా!

    October 4, 2020 / 10:15 AM IST

    oxford : ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ ఆశాభావంతో ఉంది. ఆస్ట్రాజెనెకాతో కలిసి టీకా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి ఆరోగ్య నియంత్రణ అధికా�

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌

    October 2, 2020 / 11:20 AM IST

    Trump, Wife Melania Test corona Positive: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిపారు. ముందుగా ట్రంప్‌ అడ్వైజర్ హూప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్‌ వచ్�

    హైదరాబాద్ సిటీ బస్సులకు ఆదరణ కరువు.. ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎందుకు ఎక్కడం లేదు? కారణాలు ఏంటి?

    October 1, 2020 / 12:50 PM IST

    hyderabad city bus: హైదరాబాద్‌లో వారం రోజుల కిందటే సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాజధాని రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వారం రోజులుగా నగర వ్యాప్తంగా 25శాతం బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మరి ఆర్టీసీ ఆశించినట్టుగా సిటీ బస్సులకు �

    దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్..

    September 30, 2020 / 10:35 AM IST

    Daggubati Purandeswari: బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి కరోనా బారినపడ్డారు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న�

    ప్రతి 15మంది భారతీయుల్లో ఒకరికి కరోనా… ICMR సర్వే

    September 29, 2020 / 09:31 PM IST

    coronavirus in india- icmr survey కరోనా మహమ్మారి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR).మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే రిపోర్ట్ లోని కీలక విషయాలను వెల్లడించిన ICMR…. ఆగస్టు- 2020 నాటికీ దేశంలో ప్రతి 15 మంది(పదేళ్లకు పైబడిన) లో ఒ

    అక్టోబర్ 5 కాదు నవంబర్ 2.. ఏపీలో స్కూల్స్ ప్రారంభ తేదీ మరోసారి వాయిదా

    September 29, 2020 / 05:22 PM IST

    ap government schools opening date: ఏపీలో స్కూల్స్‌ను ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల నవంబర్ 2న స్కూళ్లు ప్రార�

    గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. భారీగా పెరిగిన రికవరీ రేటు

    September 29, 2020 / 05:12 PM IST

    corona cases in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే డెత్ రేట్ తగ్గింది. అదే సమయంలో రికవరీ ర

    మెగా మనసు.. పేదలకు ఉచితంగా ప్లాస్మా వితరణ..

    September 29, 2020 / 03:57 PM IST

    Chiranjeevi freely Donates Plasma: లాక్‌డౌన్‌ సమయంలో సినీ కార్మికుల క్షేమం కోసం ఏర్పాటైన సీసీసీ మనకోసం సంస్థ ద్వారా సినీ కారిక్ముల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించిన మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్‌ బ్యాంక్‌�

    Vitamin D ఉంటే కరోనాతో చనిపోయేది 50 శాతమే..

    September 27, 2020 / 11:18 AM IST

    రోజూ Vitamin D డోస్ తీసుకునే వాళ్లలో కరోనావైరస్ తో చనిపోయే వాళ్ల సంఖ్య సగమే ఉంటుందని ఓ స్టడీలో తేలింది. రక్తంలో ఉండే ఇమ్యూన్ సెల్స్‌తో విటమిన్ కు లింక్ ఉంటుందని.. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు చెప్పారు. శరీరంలో ఉండే సైటోకిన్ �

10TV Telugu News