Home » coronavirus
Rajasekhar Health Condition: యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరికీ ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈయన కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకోగా రాజశేఖర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుక
Half of Indians likely to have had coronavirus by next February వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సగం మంది భారతీయులకు కరోనా వచ్చి వెళ్తదని కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడింది. దేశ జనాభా 130కోట్లమందిలో సగం మంది అంటే 65కోట్ల మంది భారతీయులు ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్ బారినపడే అవ
More than one Covid-19 vaccine : ప్రపంచాన్ని పట్టి పీడస్తున్న కరోనావైరస్ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా వ్యాక్సిన్లపై ఇప్పటికే అనేక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. డజన్ల కొద్ది వ్యాక్సిన్లు క్లినికల్ దశకు చేరుక
Covid Peak Over, Can be Controlled Early Next Year కరోనా పీక్ స్టేజ్ ని భారత్ ఇప్పటికే దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మహమ్మారి కంట్రోల్ కి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కరోనా అంతమయ్యే 2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా �
Tamannaah: మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవల కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నాకు కోవిడ్ సోకింది. వెంటనే హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది తమన్నా. కోవిడ్ నుండి బయటపడిన తర్వాత ముంబైలో�
Rajasekhar Family Corona: యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈయన కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు. జీవిత, రాజశేఖర్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చిక�
Anchor Suma: https://www.instagram.com/p/CGY35EvJn3p/?utm_source=ig_web_copy_link
Cristiano Ronaldo:పోర్చుగల్, జ్యూవెంటస్ ఫార్వార్డ్ ప్లేయర్ Cristiano Ronaldoకు కరోనా పాజిటివ్ వచ్చింది. పోర్చుగీస్ ఫుట్బాల్ ఫెడరేషన్ మంగళవారం ప్రకటించింది. లక్షణాలు బయటకు కనిపించకుండా రొనాల్డోకు పాజిటివ్ వచ్చింది. స్వీడన్ తో బుధవారం జరగనున్న యూఈఎఫ్ఏ నేషన్స్ �
Winter flu jab could protect against coronavirus చలికాలంలో కరోనా ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక ముందు ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని కొద్దిరోజులుగా సైంటిస్టులు సూచిస్తున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయిని, 4 డిగ్�
Pm Modi:తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రక వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మంగళవారం(అక్టోబర్-13,2020)ప్రధాని మోడీ తెలిపారు. రైతులు.. పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఈ నూతన చట్టాలు ఉపయోగపడతాయన్నారు. తమ ప్రభుత్వం… రైతుల ఆదాయం �