Home » coronavirus
holidays for government school teachers: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. ఇలా స్కూళ్లు ప్రారంభం అయ్యాయో లేదో అప్పుడే కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 120మంది టీచర్లు, 30మంది విద్య
teachers students tested corona positive: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో పిల్లల
corona second wave: కరోనా సెకండ్ వేవ్.. తెలంగాణ ప్రజలను కలవర పెడుతున్న మాట.. తెలంగాణ వైద్యారోగ్యశాఖ తాజా సూచనలు కూడా ఇందుకే ఊతమిస్తున్నాయి. వచ్చే 90 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్�
Lockdown in England: ఐరోపా ఖండంలో కరోనా వైరస్ రెండవ తరంగంతో, చాలా దేశాలు ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించాయి. ఫ్రాన్స్ తరువాత, ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా లాక్డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Coronavirus: కరోనావైరస్ కేసుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుంది. శుక్రవారం 24గంటల్లోనే లక్ష కొత్త ఇన్ఫెక్షన్లు ఫైల్ చేసుకుని గతంలో రోజుకు 91వేల రికార్డును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 233మందికి పాజిటివ్ వచ్చి వరల్డ్ రికార్డ్
Boris Johnson considering lockdown for England : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గుముఖం పడుతున్న క్రమంలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని పలు దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇంగ్లాండ్ లో వచ్చే వార
schools colleges reopen: ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఇంటర్ కాలేజీలు, స్కూల్స్ లో రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్ పద్దతిలో క్లాసులు నిర్వహిస్తారు. ఏపీలో నవ
doctor mukherjee: కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రాణాలు మాస్కుల్లో పెట్టుకుని బతికేలా చేసింది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తూనే ఉంది. ఇప్�
kodali nani: ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ తాను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదని తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ మరికొన్ని నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని
Corona vaccine : కరోనా వైరస్ టీకా ప్రయోగాలు పరీక్షల దశలోనే ఉన్నాయని అవి వచ్చేంతవరకు మాస్కే మనకు రక్ష అని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా స్పృష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు భౌతిక దూరం పాటిం�