Home » Corporation Chairmans
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నామినేెటెడ్ పదవులను భర్తీ చేశారు. అందులో భాగంగా మూడు కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించారు. సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చే
ఏపీలో మళ్లీ నామినేటెడ్ పదవుల కోలాహలం ప్రారంభమైంది. సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 960 మంది డైరెక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.