Corruption

    రూ. 36 లక్షలు మెక్కేశారు :  చిత్తూరు ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు

    August 31, 2019 / 05:43 AM IST

    మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో భారీ అవినీతి బయటపడింది. బి.కొత్తకోటలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగు చూశాయి. సామాజిక తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. సిబ్బంది కుమ్మక్కై రూ. 36 లక్షలు స్వాహా చేశారని అధికారులు నిర్ధారించా

    150 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

    August 30, 2019 / 12:45 PM IST

    అవినీతి అణిచివేతలో భాగంగా దేశంలోని 150 ప్రాంతాల్లో ఇవాళ(ఆగస్టు-30,2019)సీబీఐ సోదాలు నిర్వహించింది. వివిధ డిపార్ట్మెంట్ లలో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ శాఖల్లోనే భారీగా అవినీతి జరుగుతందని సామాన్య ప్రజలు,చిన్న వ్యాపారవేత్తలు ఫీల్ అవుతున్న సమయ�

    ఫోని తుఫాన్ : సిక్కోలు APEPDCL అధికారుల కాసుల దాహం

    May 9, 2019 / 01:27 AM IST

    తుఫాన్‌ వచ్చిన ప్రతీసారి కాసులు వెనకేసుకోవడం అలవాటు చేసుకున్న APEPDCL అధికారులు ఫోని తుఫాన్‌లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతూ అధిక నష్టాన్ని చూపిస్తున్నారు. తక్కువ సంఖ్యలో కూలిన విద్యుత్‌ స్తంభాలను ఎక్కువగా చూపడం, ఇతర మె�

    10టీవీ ఎఫెక్ట్ : బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

    May 2, 2019 / 02:07 PM IST

    బాసర ట్రిపుల్ ఐటీలో అవకతవకలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలు జరుగుతున్నట్లు 10టీవీ కథనంలో చూశానని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రి ఆదేశిం�

    బాసర ట్రిపుల్ ఐటీలో అవినీతి అనకొండలు : వెలుగులోకి తెచ్చిన 10 టీవీ

    May 2, 2019 / 10:44 AM IST

    బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అవినీతిని 10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అక్రమార్కుల నిజస్వరూపాన్ని కెమెరా సాక్షిగా బయటపెట్టింది. అవినీతి కాంట్రాక్టర్ అసలు రూపాన్ని ముసుగు తీసి చూపించింది. కాంట్రాక్టర్ కొండా సంతోష్ మాత్రమే కాదు.. అతడికి �

    కంపు కంపు : బాసర ట్రిపుల్ ఐటీలో అవినీతి రాజ్యం

    May 2, 2019 / 01:08 AM IST

    టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు కేరాఫ్ అడ్రస్. తెలంగాణలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ.

    దేశంలో మొదటిసారి… ప్రభుత్వంపై అనుకూల వేవ్ ఉంది

    April 26, 2019 / 05:11 AM IST

    కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం  రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సంద�

    మార్పు ఎప్పటికో : ఈ మూడే ఇండియాను పట్టిపీడుస్తున్నాయి

    April 16, 2019 / 10:28 AM IST

    దేశం ఎటు వెళ్తోంది. కోట్లాది మంది భారతీయుల ప్రశ్న. రైట్ డైరెక్షన్ లో వెళ్తోందా? అంటే.. కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పట్టిపీడించే సమస్యల్లో మూడు ప్రధాన సమస్యలు భారతీయులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని ఇ�

    అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్

    April 5, 2019 / 08:17 AM IST

    విజయనగరం సామ్రాజ్యపు అవినీతి కోట తలుపులు బద్దలు కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

    జైలుకెళ్లిన జగన్ అవినీతి గురించి మాట్లాడటం కామెడీగా ఉంది

    April 4, 2019 / 09:35 AM IST

    విశాఖ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై

10TV Telugu News