Home » Corruption
corruption మహారాష్ట్ర డీజీపీ హేమంత్ నాగ్రలే కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల నాగ్ పూర్ పర్యటనలో ఉన్న డీజీపీ రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీలు,ఇతర ఇష్యూలపై గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా.. అవినీతి అనేది మన వ్యవస్థ
bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటంతో వైసీపీ నిద్ర లేచిందని బోండా ఉమ అన్నారు. 18 నెల�
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వరుసగా యూట్యూబ్లో పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా పూరీ.. ‘కరప్షన్’ అనే అంశంపై వీడియోని యూట్యూబ్లో పంచుకున్నారు. స్వయంగా తన వాయిస్తో చెప్
ఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హ
దేవినేని ఉమామహేశ్వరరావు అంటే గ్రామ స్థాయి అంశాల దగ్గర నుంచి జాతీయ స్థాయి విషయాల వరకు ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడేస్తారు. అదే స్థాయిలో ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
తప్పు ఎవరు చేసినా తప్పే అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పోలీసులు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితుల మీద దాడులు సహా.. ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదని జగన్ అన్నారు. కానీ, గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి చ�
అనంతపురం జిల్లాలో అవినీతి ఖజానా బయటపడింది. ఓ ట్రెజరర్ ఉద్యోగి కారు డ్రైవర్ బంధువు ఇంట్లో ట్రంకు పెట్టెల్లో కిలోల కొద్ది బంగారం, వెండి, పెద్ద ఎత్తున నగదు బయటపడడం సంచలనం రేకేత్తిస్తోంది. అచ్చు సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలో అవినీత�
తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో
తెలంగాణలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు ఇక బ్రేకులు పడనున్నాయా? ల్యాండ్ మ్యుటేషన్ పేరుతో డబ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారులకు ఇక చుక్కలు