Home » Counter Terrorism Committee
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (యూఎన్) ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు భారత్ 500,000 డాలర్లు అందించనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ప్రకటించారు.