-
Home » counters
counters
Asaduddin Owaisi : మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా,మీ కోడి గుడ్డు పెట్టకపోయినా వాటికి ముస్లింలే కారణమంటారు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ముస్లింల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటూ అస్సాం సీఎం వ్యాఖ్యలు. మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా..మీ కోడి గుడ్డు పెట్టకపోయినా ముస్లింలే కారణమంటారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్.
Minister KTR-Rahul Gandhi : రాహుల్ గాంధీపై కేటీఆర్ వరుస కౌంటర్లు.. అవినీతికి, అసమర్ధతకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
స్కాములతో దేశాన్ని భ్ర ష్టు పట్టించారని ఆ స్కాములే త్రాచుపాములై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను మింగేశాయని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సి టీమ్ అంతకన్నా కాదు..మా బీజేపీకి, కాంగ్రెస్ లను ఒంటిచేత్తో ఢీకొట్టే పార్టీ �
Kakani Govardhan : సత్యా నాదెండ్ల సీఈఓగా ఎదగడానికి టీడీపీయే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు.. : మంత్రి కాకాని
చంద్రబాబుకు మతి భ్రమించినది.ఆయన చేసిన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది.కుప్పం, టెక్కలిలో ఇంటింటికి తిరుగుదాం. ఎవరి హయాంలో ఎక్కువ లబ్ది జరిగిందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.
Botsa Satyanarayana : పవన్ కళ్యాణ్ కోసం సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికుంది..? : బొత్స సత్యనారాయణ
శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం క్లారిటీ గా ఉంది,జనసేన రౌడీల పార్టీ.పవన్ కళ్యాణ్ కోసం సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..?
జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.. ఉత్సవాలకు 150 కోట్లా..!
జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.. ఉత్సవాలకు 150 కోట్లా..!
Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదని స్పష్టం చేశారు. డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చినట్లు మెల్లిగా ధరలు పెంచారని విమర్శించారు.
CM KCR-Assam CM : సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించటమంటే మన సైనికులను అవమానించటమే..కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్
సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించటమంటే..భారత వీర సైనికులను అవమానించటమేనని ..కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్ ఇచ్చారు.
నీటి వనరుల సంరక్షణలో టీటీడీ జబర్దస్త్ ఐడియా
TTD Plans To Use Recycled Water : తిరుమలలో నీటి వనరుల సంరక్షణకు టీటీడీ కృషి చేస్తోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుతూనే.. వాడిన నీటిని మళ్లీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చే చర్యలను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం శుద్ధిచేసిన డ్రైనేజీ నీటిని ఉద్�
UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్..నిబంధనలివే
UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లో పరీక్ష జరుగనుంది. తెలంగాణలో వరంగల్, హైదరాబాద్ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం
ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే..
సుజనా చౌదరి వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. బీజేపీతో టచ్ లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సుజనాకు సవాల్ విపిరారు.