Home » couple
కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి గొంతులు కోసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఇటువంటి వారంతా.. అంటూ తీవ్ర విమర్శలు. పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ..
సెల్ ఫోను ఉంటే చాలు ఇంక పక్కవాడితో పనిలేనట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇక జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఫోను విడిచిపెట్టని వారి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. పెళ్లిలో కూడా ఫోనుకి అతుక్కుపోయిన పెళ్లికొడుకు వీడియో ఒకటి వైరల్ అ
పెళ్లి కాబోయే జంటలు ప్రీ-వెడ్డింగ్ షూట్తో మోత మోగిస్తున్నారు. కొన్ని షూట్స్ రికార్డులు కూడా సాధించాయి. కొన్ని విమర్శల పాలయ్యాయి. రీసెంట్గా పాముతో ప్రీ-వెడ్డింగ్ షూట్ చేసుకున్న జంట వీడియో వైరల్ అవుతోంది.
చిత్ర విచిత్రాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఒక్కోసారి కొందరు చేసే పనులతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓ జంట స్కూటర్పై స్నానం చేసి వైరల్ అవ్వాలనుకున్నారు. వీరు చేసిన పనిని సీరియస్ గ�
వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. పెళ్లి టైంలో వాన దంచి కొడితే చాలా ఇబ్బంది. ఓవైపు వర్షం కురుస్తోంది.. మరోవైపు ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అయినా ఓ జంట వర్షంలో ఎలా పెళ్లి చేసుకున్నారో చూడండి.
ఇటీవల కాలంలో జంటల మధ్య అనుబంధాలు ఎక్కువ కాలం నిలవట్లేదు. ఏదో ఒక కారణాలతో విడిపోతున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఓ జంటని చూస్తే అలాంటివారు ఓసారి ఆలోచించాల్సిందే.
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధూవరులిద్దరూ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇరు కుటుంబాల మధ్య ఏదైనా తగవులాట జరిగిందేమో అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే కారణం అది కానే కాదు. వారి సమస్య పోలీసులు పరిష్కరించారా? లేదా?
పిల్లల అనారోగ్యంతో దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. నిన్న శనివారం పిల్లలు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడని ముగ్గురూ చనిపోయారని ధృవీకరించుకున్నాక తానూ కూడా తీసున్నాడని పోలీసులు అన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసు�
లూథియానా పోలీస్ స్టేషన్కు వివాదాలతో వచ్చిన దంపతులకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిలో ఇరవైమంది దంపతులు మనసు మార్చుకొని కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వారికి ఉచితంగా టికెట్లు ఇచ్చి సినిమాకు పంపించారు.