-
Home » courts
courts
Mifepristone In US : అబార్షన్ మాత్రల వినియోగంపై అమెరికాలో రెండు కోర్టుల్లో భిన్నమైన తీర్పులు ..
గర్భనిరోధక మాత్రలపై వాషింగ్టన్,టెక్సాస్ లోని రెండు కోర్టు భిన్నమైన తీర్పులను వెలువరించాయి. దీంతో మిఫిప్రాస్టాన్(Mifepristone) గర్భనిరోధక మాత్రల వినియోగంపై గందరగోళం నెలకొంది.
Emergency in 1975: కోర్టులకు ఉన్న ఆ లక్షణమే ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: సీజేఐ డీ.వై చంద్రచూడ్
గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ సంస్థల స్వభావం మారిపోయింది. మన పనితీరులో సాంకేతికత వినియోగం పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో సాంకేతికత లేకుంటే మనం పని చేసేవాళ్లం కాదు. మహమ్మారి సమయంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను కూల్చివేయకూడదు. మేము టెక�
New District Courts: రేపటి నుంచి కొత్త జిల్లాల కోర్టుల్లో సేవలు ప్రారంభం
తెలంగాణకు సంబంధించి న్యాయవ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఈ నెల 2 నుంచి 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటైన కోర్టుల్లో సేవలు ప్రారంభమవుతాయి. ఒకేసారి 23 కోర్టుల సేవలు ప్రారంభం కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి.
JOBS : తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు
విద్యార్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణలై ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.
H1B వీసాలపై నిషేధాన్ని మార్చి31 వరకు పొడిగించిన ట్రంప్
US President Trump Extends H1B Visa Ban : వలస కార్మికులపై ఉన్న నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ పొడిగించారు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న తాత్కాలికంగా అమలవుతున్న నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. పదవి లోంచ
గెలుపు ఖాయం కాలేదు.. ఎవరు గెలిచారో కోర్టులే చెబుతాయి: ట్రంప్ లాయర్
శనివారం నుంచి మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచేశారంటూ ప్రచారం చేసేస్తుంది అంతర్జాతీయ మీడియా. నిజానికి ఫలితాలను డిసైడ్ చేయడం, అధికారం అప్పజెప్పడం అనేవి మీడియాకు అధికారంలో లేని విషయాలు. ఈ మేరకు ట్రంప్ రీ ఎలక్షన్ �
కోర్టులపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజకీయ పార్టీలు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టో తయారు చేయవని అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని మా మేనిఫెస్టోలో చెప్పామని నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఉన్నవాళ్లే భూ క�
న్యాయం కోసం ఇంకెన్నాళ్లు తిరగాలి..10టీవీతో నిర్భయ తల్లి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇవాళ(జనవరి-31,2020)పటియాలా కోర్టు తీర్పు ఇవ్వడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తర�
పాక్ ఎప్పుడూ చెప్పేదే : తీవ్రవాది మసూద్ మంచాన పడ్డాడు
పల్వామా ఉగ్రదాడి సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన మసూద్ పాక్ లో ఉన్నాడని, అయితే అతడి ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇళ్లు దాటి బ