Home » Covid - 19
ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు భారత్ లోనే సంభవించాయని..కరోనా మరణాలపై భారత ప్రభుత్వం చూపించిన లెక్కలకు..వస్తావ పరిస్థితులకు పొంతన లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది.
ప్రభుత్వం విధించిన కఠిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు కనీస అవసరాలకు నోచుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ బాధలు తట్టుకోలేని ప్రజలు సమీప ఆహార కేంద్రాలను దోచుకు వెళ్తున్నారు
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో(సోమవారం) దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం కంటే సోమవారం నాడు స్వల్పంగా తగ్గాయి.
దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా తయారుచేసిన కరోనా టీకా జైకోవ్-డీకి అనుమతి లభించింది.
గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు.!
కరోనా దెబ్బకు కుదేలైన హోటల్ రంగం
సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు..
గాలితో ఆక్సిజన్.. నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ తయారీ
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమౌతున్నాయి. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.