Home » Covid 19.aarogyasri.telangana.go
ప్రతిరోజూ దాదాపుగా 2లక్షల మందికి వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ డోసులు వేశారు. ఉన్న జనాభా కన్నా ఎక్కువగానే అందించారు..