Home » Covid 19 cases
Covid-19 Cases : భారత్లో కోవిడ్-19 కేసులు 2,710కి పెరిగాయి. 7 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఎక్కువగా కోమోర్బిడిటీలే ఉన్నారు.
కరోనా తరువాత, చైనాలో ఒక రహస్యమైన న్యుమోనియా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీనికి సంబంధించి దేశంలో కొన్ని పాజిటివ్ కేసులు కనుగొన్నారు
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. దేశంలో కొత్తగా 2,468 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు నిన్నటి కంటే 1,280 తగ్గి 33,318కి చేరాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,01,934కి చేరిం�
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారీగా కొత్తకేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 8,329 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ శుక్రవార�
ఢిల్లీలో కరోనా కలకలం
ఏపీలో గడిచిన 24 గంటల్లో 32వేల 846 కరోనా పరీక్షలు నిర్వహించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 88, గుంటూరు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43మంది మృతి
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 52వేల 991 కేసులు నమోదు కాగా.. మరో 2వేల 812 మంది