-
Home » Covid-19 crisis
Covid-19 crisis
Asian Games 2022 : కరోనా సంక్షోభం.. ఆసియా క్రీడలు ఇప్పట్లో లేనట్టే..?
Asian Games 2022 : చైనాలో కరోనా సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి.
China Shenzhen Lock Down : చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. లాక్డౌన్లోకి మరో నగరం!
China Shenzhen : చైనాలోని వుహాన్ సిటీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ప్రపంచమంతా కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో మళ్లీ చైనాలో కరోనా కొత్త వేరియంట్ విజృంభించడం ఆందోళన రేకిత్తిస్తోంది.
IPL Ad Revenue : ఐపీఎల్లో 10 సెకన్ల యాడ్కు టీవీలు ఎంత వసూల్ చేస్తాయంటే?
కరోనా లాక్డౌన్లతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు తగ్గిపోయాయి. ఆ ప్రభావం అడ్వెర్టైజ్ సెక్టార్పై పడింది.2021 ఏడాదిలో క్రీడల పుణ్యామని టెలివిజన్ ఆదాయం పుంజుకుంది.
Tripura Govt: 10th & 12th పరీక్షలు రద్దు చేసిన త్రిపుర!
కరోనా మహమ్మారి దెబ్బకు పరీక్షలు రద్దు చేసిన జాబితాలో మరో రాష్ట్రం చేరింది. తాజాగా త్రిపుర ప్రభుత్వం రాష్ట్రంలో 10th, 12th పరీక్షలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏడాది విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లేనని ప్రభుత్వం ప్రకటించింది.
World Bank-India MSME : భారత్కు వరల్డ్ బ్యాంకు భారీ ఆర్థిక సాయం
కరోనా సంక్షోభ సమయంలో భారత్కు ప్రపంచ బ్యాంకు అండగా నిలిచింది. భారత్లోని MSME రంగానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం చేసేందుకు ఆమోదం తెలిపింది.
RBI Fresh Moratorium : కొవిడ్ సంక్షోభంలో ఆర్బీఐ ఆఫర్ : చిన్న రుణగ్రహితలకు కొత్త మారటోరియానికి అనుమతి
భారతదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది. దేశం కొవిడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ల దిశగా అడుగులు వేస్తున్నాయి.
Ravichandran Ashwin : ఐపీఎల్కు విరామం ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin : ఐపీఎల్ 2021 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఇండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (34) ఐపీఎల్ కు విరామం ప్రకటించాడు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తన కుటుంబంలో వైరస్ వ్యాప్తితో తాను ఐపీఎల్ నుంచి కొద్దిరోజులు విరామం తీసుకో
India Unlock 4.0: కొద్ది వారాల్లోనే భారత్లో సాధారణ పరిస్థితులొస్తాయా?
Unlock 4.0 in India : కరోనా నుంచి దేశం పూర్తిగా కోలుకోలేదు. కానీ.. కరోనా వల్ల తలెత్తిన ఇబ్బందుల నుంచి మాత్రం భారత్ బయటకొస్తోంది. అన్లాక్ 4.0లో భాగంగా.. దేశవ్యాప్తంగా మెట్రో రైల్స్ పట్టాలెక్కాయ్. రైల్వే సర్వీసులు కూడా పెరిగాయ్. ఏపీలో స్కూల్స్ కూడా తెరుచుకో�
లతా మంగేష్కర్ బిల్డింగ్ సీజ్!
మ్యూజిక్ లెజెండ్, భారతరత్న లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న భవనాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు ? అంటూ ఏదో ఆలోచించకండి. బయటి వ్యక్తులు రాకపోకలు సాగించకుండా..ఉండడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ
Rajasthan Political Crisis : కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
రాజస్థాన్ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్ అనర్హత పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవ�