Home » covid 19 india
భారత్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,823 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు నెలల తరువాత దేశంలో ఈ స్థాయిలో రోజువారి కొత్త పాజిటి�
Covid-19 India : దేశంలో స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2827 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 24 మరణాలు నమోదయ్యాయి.
ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతకొన్నిరోజులుగా కరోనా కొత్త కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. దాంతో రోజువారీ కరోనా కేసులు ఏకంగా 20 వేల దిగువకు పడిపోయాయి
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
మొత్తం 4 వేల 086 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 4 వేల 207మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,18,241గా ఉందని పేర్కొంది.
తాజాగా...24 గంటల్లో 3 వేల 590 మంది కరోనా బారిన పడ్డారని, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 వేల 447 యాక్టివ్ కేసులుండగా
బుధవారం 3 వేల 801 పాజిటివ్ కేసులు ఉంటే.. గత 24 గంటల్లో 3 వేల 944 కేసులు నమోదయ్యాయని, ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది...
గత 24 గంటల్లో 3 వేల 801 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 046 మంది...
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41 వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. 490 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 987 యాక్టివ్ కేసులున్నట్లు, రికవరీ రేట�