Home » Covid-19 patients
Omicron BA.2.12.1 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి నాల్గో వేవ్తో పంజా విసిరే పరిస్థితి కనిపిస్తోంది.
ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడు రోజు కూడా కరోనా కేసులు తగ్గాయి. 24 గంటల్లో కన్నా సోమవారం కొత్తగా 13,648 కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.
దేశంలోని కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉండేవారికి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త గైడ్ లైన్స్
అమెరికాలో కరోనావైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే థెరపీ చేయించుకున్నారు. అప్పట్లో ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీ వార్తల్లో నిలిచింది
ముగ్గురు COVID-19 బాధితుల్లో ఒకరు కరోనావైరస్ సోకిన తర్వాత 6 నెలల వ్యవధిలో కనీసం ఒక దీర్ఘ-కోవిడ్ లక్షణాన్ని కలిగి ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. మందు తయారీ సామగ్రికి సంబంధించిన మూలికలు, తదితరాలకు సహాయం చెయ్యలంటూ లేఖలో కోరారు.
కరోనాపై పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త డ్రగ్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కోవిడ్ రోగులకు నిక్లోసమైడ్ డ్రగ్ను ఉపయోగించవచ్చని ప్రతిపాదించింది. దీన్ని వినియోగించేందుకు అనుమతులు కోరుతూ రిలయన్స్ దరఖాస్తు చేసింది. తన వార్
కొవిడ్ -19తో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో 5-లెవల్ అన్లాక్ వ్యూహాన్ని ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది.
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాలు పెరిగాయి. 15 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేల 500కు పెంచింది. పెరిగిన శాలరీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్.
భారత్పై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారి సంఖ్య 7 వేలు దాటింది. మ్యూకోర్మైకోసిస్తో 219 మంది చనిపోయారు.