-
Home » Covid-19 patients
Covid-19 patients
Omicron BA.2.12.1 : ఢిల్లీ కరోనా బాధితుల్లో ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్.. కొత్త కేసులకు కారణమిదేనా?
Omicron BA.2.12.1 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి నాల్గో వేవ్తో పంజా విసిరే పరిస్థితి కనిపిస్తోంది.
Mumbai Covid : ముంబైలో కొత్తగా 13,648 కేసులు, 5 మరణాలు..
ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడు రోజు కూడా కరోనా కేసులు తగ్గాయి. 24 గంటల్లో కన్నా సోమవారం కొత్తగా 13,648 కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.
Home Isolation : హోం ఐసొలేషన్ కి కేంద్రం కొత్త గైడ్ లైన్స్
దేశంలోని కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉండేవారికి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త గైడ్ లైన్స్
Cocktail Therapy : ఈ యాంటీబాడీల థెరపీ కొవిడ్ బాధితుల పాలిట వరం.. కరోనా సోకినప్పుడు ట్రంప్ ఇదే వాడారు!
అమెరికాలో కరోనావైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే థెరపీ చేయించుకున్నారు. అప్పట్లో ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీ వార్తల్లో నిలిచింది
Covid Symptoms : కరోనా బాధితుల్లో ముగ్గురిలో ఒకరికి కనీసం ఒక దీర్ఘకాలిక లక్షణం ఉంటోంది!
ముగ్గురు COVID-19 బాధితుల్లో ఒకరు కరోనావైరస్ సోకిన తర్వాత 6 నెలల వ్యవధిలో కనీసం ఒక దీర్ఘ-కోవిడ్ లక్షణాన్ని కలిగి ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.
Anandaiah Letters Jagan: సీఎం జగన్కు ఆనందయ్య లేఖ
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. మందు తయారీ సామగ్రికి సంబంధించిన మూలికలు, తదితరాలకు సహాయం చెయ్యలంటూ లేఖలో కోరారు.
COVID Drug : కరోనాపై పోరు, రిలయన్స్ సరికొత్త డ్రగ్
కరోనాపై పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త డ్రగ్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కోవిడ్ రోగులకు నిక్లోసమైడ్ డ్రగ్ను ఉపయోగించవచ్చని ప్రతిపాదించింది. దీన్ని వినియోగించేందుకు అనుమతులు కోరుతూ రిలయన్స్ దరఖాస్తు చేసింది. తన వార్
Maha 5-Level Unlock Plan: మహారాష్ట్ర 5-లెవల్ అన్లాక్ ప్లాన్: పూర్తిగా తెరుచుకోనున్న 18 జిల్లాలు..
కొవిడ్ -19తో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో 5-లెవల్ అన్లాక్ వ్యూహాన్ని ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది.
Senior Resident Doctors : సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాల పెంపు
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాలు పెరిగాయి. 15 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేల 500కు పెంచింది. పెరిగిన శాలరీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్.
India : వణికిస్తున్న బ్లాక్ ఫంగస్, పెరుగుతున్న కేసులు
భారత్పై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారి సంఖ్య 7 వేలు దాటింది. మ్యూకోర్మైకోసిస్తో 219 మంది చనిపోయారు.