Home » COVID-19 Second wave
గంగానదిలో వందల మృతదేహాలు కొట్టుకొచ్చాయని..కుళ్లిన కరోనా మృతదేహాలతో గంగానదిని డంపింగ్ యార్డ్ గా చేశారని.. జాతీయపథకం డైరెక్టర్ జనరల్,‘క్లీన్ గంగ’ పుసక్త రచయిత రంజన్ మిశ్రా అన్నారు
హాస్పిటాలిటీ రంగానికి బిగ్ రిలీఫ్.. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో లాక్డౌన్ కారణంగా హాస్పిటాలిటీ రంగం భారీగా కుదేలైంది. రెండు నెలల పాటు బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి.
సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రా
CMIE Report:కోటి ఉద్యోగాలు ఉష్
కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువ�
భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వణికిస్తోంది. భారీసంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. మరణాలు కూడా ఆగడం లేదు.. కరోనావైరస్ వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో అందరికి అందుబాటులోకి రావాల్సి ఉంది.
తెలుగు టెలివిజిన్ రియాల్టీ బిగ్ బాస్ షో త్వరలో ప్రారంభం కాబోతుందని టాక్.. బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.. కరోనా నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కంటెస్టెంట్స్ ను ముందుగా క్వారంటైన్ లో ఉంచనున్నట్టు తెలి�
గ్రేటర్లో కోవిడ్ విజృంభణ
COVID-19 vaccination centre : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్లు విధించాయి. పలు ప్రాంతాల్లో ఆంక్షలు, కర్ఫ్యూలు విధించాయ�
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లోనూ కరోనావైరస్ నిర్ధారణ కావడం లేదు.