Home » COVID-19 situation
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�
wear mask కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించడం తప్పనిసరి అని సోమవారం కేంద్రప్రభుత్వం తెలిపింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ ఢిల్లీలో మీడియాతో మ�
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ.. నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది.
ప్రపంచంలోని ఎనిమిది అద్భుతాలలో ఒకటిగా.. ప్రేమకు చిహ్నమైన కట్టడం తాజ్మహల్ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతంతో పోలిస్తే దాదాపు 76 శాతం మంది పర్యాటకులు తగ్గిపోయారు. కరోనా మహమ్మారిపై పర్యాటక రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపగా.. తాజ్మహల
PM Modi interacts with CMs : జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమౌతుందని, టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. మూడు కోట్ల మంది హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకాల�
britain to telangana : కరోనా వైరస్ ధాటికి బ్రిటన్ వణికిపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి కేసులు నమోదవుతుండగా.. తాజాగా కొత్త రకం కరోనా విరుచుకుపడుతోంది. ఈ దేశం నుంచి వచ్చిన వారి వివరాలు రాబట్టేందుకు భారతదేశంలోని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. వివరాలు �
wearing masks mandatory for next six months : కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే..కొన్ని రాష్ట్రాలు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నా�